చెన్నై: నగరంలోని ఓ బేకరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోడుంగయుర్ ప్రాంతంలోని మీనంబల్ వీధిలో ఉన్న బేకరీలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని భారీగా వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. రెండు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే సిబ్బంది మంటలను ఆర్పుతున్న సమయంలోనే బేకరీలోని గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది.
దీంతో అగ్నిమాపక సిబ్బందిలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మొత్తం 48మందికి కాలిన గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కిల్పాక్ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిబ్బందిని తమిళనాడు ముఖ్యంమంత్రి పళనిస్వామితోపాటు అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు పరామర్శించారు. మృతుడి కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థికసాయంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని సీఎం పళనిస్వామి హామీ ఇచ్చారు.
సిలిండర్ పేలి.. బేకరీలో భారీ అగ్నిప్రమాదం!
Published Sun, Jul 16 2017 1:52 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement