ఇస్లామాబాద్: చైనా విషయంలో పాకిస్థాన్ అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ మాజీ రాయబారి ఒకరు తాజాగా పేర్కొన్నారు. పాకిస్థాన్ తన అంతర్గత సమస్యలను తానే పరిష్కరించుకోవాలని, పాక్ సమస్యలను చైనా ఎప్పుడూ తనదిగా భావించి నెత్తిన వేసుకోబోదని, అమెరికా, భారత్లతో విభేదాలను దృష్టిలో పెట్టుకొనే ఆ దేశం పాక్తో సన్నిహితంగా మెలుగుతున్నదని అష్రఫ్ జహంగీర్ ఖాజీ స్పష్టంచేశారు. 'అమెరికా విదేశీ విధానం, ట్రంప్ పాలన: ఒక సమీక్ష' పేరిట నిర్వహించిన సదస్సులో అమెరికాలో పాక్ రాయబారిగా పనిచేసిన జహంగీర్ మాట్లాడారు.
'హిందూ మహా సముద్రంలోనూ, యావత్ ఆసియా ఖండంలోనూ ప్రధాన శక్తిగా చైనా ముందుకొస్తున్నప్పటికీ ఆ దేశం ఏ దేశాన్ని సవాల్ చేయడం లేదు. ఈ నేపథ్యంలో చైనాను ట్రంప్ ఎలా ఎదుర్కొంటారన్నది చూడాలి' అని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను ఆశిస్తున్న కలలను నెరవేర్చుకోవడం అంత సులభం కాదని పాక్ మాజీ విదేశాంగమంత్రి ఇనాముల్ హక్ పేర్కొన్నారు. 'ప్రమాదకరమైన భవిష్యత్తు దిశగా ప్రపంచం సాగుతోంది. అంతర్జాతీయ సమాజాన్ని ఇబ్బందిపెట్టే పరిణామాలు పెరిగిపోతున్నాయి' అని ఆయన అన్నారు.
పాక్ అనుకున్నట్టు చైనా ఏం చేయదు!
Published Tue, Mar 28 2017 3:30 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement