23న గుంటూరులో పౌరసమాజం ఆవిర్భావ సభ | Sakshi
Sakshi News home page

23న గుంటూరులో పౌరసమాజం ఆవిర్భావ సభ

Published Tue, Aug 18 2015 7:35 PM

civil society formation's day at guntur on august 23

హైదరాబాద్ సిటీ: ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం సంస్థ ఆవిర్భావ సభను ఈ నెల23న గుంటూరులో నిర్వహిస్తున్నట్లు సంస్థ కన్వీనర్ ఏయం ఖాన్ యజ్డానీ(డానీ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల అవసరాలకు, ప్రభుత్వ బాధ్యతలకు మధ్య రోజురోజుకూ పెరుగుతున్న అగాధాన్ని తగ్గించే చారిత్రక కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత పౌరసమాజంపై ఉందన్నారు. ఇందులో ఆస్తిత్వ ఉద్యమాల్లో, వివిధ ప్రజా సంఘాల్లో పాల్గొంటున్న ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement