చెన్నైలో వృద్ధులకు ఉచిత బస్సు ప్రయాణం | Sakshi
Sakshi News home page

చెన్నైలో వృద్ధులకు ఉచిత బస్సు ప్రయాణం

Published Fri, Feb 19 2016 1:25 AM

CM Jayalalithaa announces free bus travel for senior citizens in Chennai

చెన్నై: తమిళనాడు రాజధానిలో మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్   పరిధిలో 60 ఏళ్లకు పైబడిన వారికి ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు సీఎం జయలలిత గురువారం ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. నెలలో పదిసార్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

Advertisement
Advertisement