పుణె: వివాదాస్పదంగా మారిన ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) నూతన అధ్యక్షుడి నియామకం కొలిక్కి వస్తుందా? ఆ పదవిలో నియమితులైన బీజేపీ నేత గజేంద్ర చౌహాన్ ను కేంద్రం రీకాల్ చేస్తుందా? అనే ప్రశ్నలకు మరో రెండు రోజుల్లో సమాధానాలు తెలిసే అవకాశం ఉంది.
ఈ విషయంపై తమతో చర్చలు జరపాలంటూ విద్యార్థులు రాసిన లేఖలకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ స్పందించింది. సెప్టెంబర్ 29న ఉదయం 11 గంటలకు చర్యలకు రావాల్సిందిగా విద్యార్థి సంఘాల నాయకులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. దీంతో దీక్ష విరమిస్తున్నట్లు విద్యార్థులు ప్రకటించారు. సానుకూల వాతావరణంలో సాగే చర్చల్లో తమ డిమాండ్ పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
గత జూన్ లో ఎఫ్ టీఐఐ చైర్మన్ గా గజేంద్ర చౌహాన్ ను నియమిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ ప్రకటించినప్పటి నుంచి విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మక ఫిలిం ఇన్ స్టిట్యూట్ పరిపాలనలో రాజకీయాలు తగవని, బీజేపీకి చెందిన గజేంద్ర చౌహాన్ నియామకాన్ని వెనక్కి తీసుకోవాలని గడిచిన 107 రోజులుగా దీక్షలు చేస్తున్న ఎఫ్ టీఐఐ విద్యార్థులు ఎట్టకేలకు తమ ఆందోళన విరమించారు.
గజేంద్ర మోక్షం దిశగా..!
Published Sun, Sep 27 2015 12:22 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
నాణ్యమైన విత్తనాలతో ఆశించిన దిగుబడులు
గతానికంటే మెరుగైన సీట్లతో మళ్లీ జగనన్న పాలన
ఇరువర్గాలపై కేసులు నమోదు
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ఇంటర్ సప్లిమెంటరీకి సర్వం సిద్ధం
భద్రత వెరీ స్ట్రాంగ్
24న ఎంఎస్ఎంఈ వర్క్షాప్
అంగన్వాడీ కేంద్రాలుతనిఖీ చేసిన ఆర్జేడీ
నేడు మోదకొండమ్మ కొలువు సంబరం
సింహగిరి.. ఆధ్యాత్మిక ఝరి
తప్పక చదవండి
- కవితపై ఈడీ చార్జిషీట్.. నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement