సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిం చాలంటూ గురువారం తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్లు హైదరాబాద్ సైఫాబాద్లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ స్పందించాలని అసోసియేషన్ నాయకులు కోరారు. సర్వీస్ రూల్స్ను ప్రకటించి అమలు చేయాలని, బకాయిలను విడుదల చేయాలని, హెల్త్కార్డులు ఇవ్వాలని కోరారు.
ఈ ధర్నాలో తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.దశరథ్యాదవ్, నాయకులు భూతం యాకమల్లు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 70 మంది టీచర్లను సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
సమస్యలు పరిష్కరించాలంటూ మోడల్ స్కూల్ టీచర్ల ధర్నా
Published Fri, Feb 5 2016 2:14 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement