కమలాఫలాలతో కొట్టి ఓ వ్యక్తిని చంపిన ఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది. గ్రామీణ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం స్థానికంగా సంచలనం రేపింది. వ్యవసాయ కూలీని ఇద్దరు వ్యక్తులు కమలాఫలాలతో కొట్టి చంపారని పోలీసులు తెలిపారు.
వీరి మధ్య గొడవ తలెత్తడంతో కమలాపళ్లు సేకరించి ఈ దాడికి పాల్పడ్డారని వెల్లడించారు. తమ వద్దనున్న కమలాలు అయిపోయే వరకు అతడిపై విసిరారు. దీంతో వ్యవసాయకూలీ అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కమలాఫలాలతో కొట్టి చంపారు!
Published Fri, Aug 22 2014 10:25 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement