న్యూఢిల్లీ: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) గత ఆర్థిక సంవత్సరంలో భారత క్యాపిటల్ మార్కెట్లో రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు పెట్టారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఐఐలు భారత్లో రూ.2.7 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారని సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్(సీడీఎస్ఎల్) తెలిపింది. వీటిల్లో నికర ఈక్విటీ మార్కెట్ పెట్టుబడులు రూ.1.09 లక్షల కోట్లుగా, డెట్ మార్కెట్ పెట్టుబడులు రూ.1.64 లక్షల కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. 1992 నవంబర్ నుంచి భారత క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఎఫ్ఐఐలను అనుమతించారు. అప్పటి నుంచి అంటే దాదాపు 20 ఏళ్ల నుంచి చూస్తే ఎఫ్ఐఐల పెట్టుబడులు గత ఆర్థిక సంవత్సరంలోనే అత్యధికంగా వచ్చాయి. ఇంతవరకూ 2012-13లో అధికంగా(రూ.1.68 లక్షల కోట్లు) ఎఫ్ఐఐల నిధులు భారత్లోకి వచ్చాయి.
రికార్డ్ స్థాయికి ఎఫ్ఐఐ నిధులు
Published Fri, Apr 3 2015 1:18 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి: ఐదేళ్ల తర్వాత 11 మంది వైద్యులపై కేసు!
బీజేపీ నాయకులపై ఫిర్యాదు
బీజేపీ డబ్బులు తీసుకుని కాంగ్రెస్కు ద్రోహం
● ఎమ్మెల్యే పాయల్ శంకర్
కాంగ్రెస్ గెలుపు తథ్యం
అప్పుడు.. ఇప్పుడు
పంచదార.. ఇక లేనట్లేనా?
స్ట్రాంగ్.. భద్రత
లాఠీచార్జి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement