ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ జీతం ఆదాయంగా ఉన్న వారి కోసం ప్రవేశపెట్టిన ఎస్బీహెచ్ స్మార్ట్ శాలరీ (ఎస్ఎస్ఎస్) ఖాతాల ప్రచార కార్యక్రమాన్ని మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంస్థలకు, ఉద్యోగికి ఇద్దరికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దిన ఎస్ఎస్ఎస్ ఖాతాల ద్వారా రెండు లక్షలమందికిపైగా ప్రయోజనాలను పొందుతున్నట్లు ఎస్బీహెచ్ తెలిపింది.
జీరో బ్యాలెన్స్, ఖాతాలో రూ.10,000 కంటే ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా అధిక వడ్డీ లభించే విధంగా డిపాజిట్ రూపంలోకి మారిపోవడం, ఉచిత మొబైల్ బ్యాంకింగ్, డిమాండ్ డ్రాఫ్ట్ సర్వీసులు, అధిక నగదు విత్డ్రాయల్ సౌకర్యాలను ఎస్ఎస్ఎస్ ఖాతాదారులకు అందిస్తోంది. ఈ ప్రచార సమయంలో ఖాతాలు ప్రారంభించిన వారికి ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని ఎస్బీహెచ్ ఆఫర్ చేస్తోంది.
ఎస్ఎస్ఎస్ స్కీం గడువు పెంచిన ఎస్బీహెచ్
Published Sun, Feb 9 2014 3:00 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement