మహారాష్ట్రలో స్వలంగా కంపించిన భూమి | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో స్వలంగా కంపించిన భూమి

Published Fri, Sep 6 2013 12:07 AM

Slight intensity quake jolts Koyna

మహారాష్ట్రలోని కోయ్నా ప్రాంతంలో భూమి స్వలంగా కంపించింది. గురువారం రాత్రి 10 గంటల 10 నిమిషాలకు భూప్రకంపనలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.0 గా నమోదైంది. ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు అందుబాటులోకి రాలేదని అధికారులు తెలిపారు. 

Advertisement
Advertisement