న్యూఢిల్లీ: కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారమే రేపు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెడుతున్నారని ఆయన కుమారుడు కేటీఆర్ తెలిపారు. రేపు బేగంపేట నుంచి భారీ ర్యాలీ ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్లో టీఆర్ఎస్ విలీనమవుతుందని ఎక్కడా చెప్పలేదన్నారు. అందరితో చర్చించాకే పొత్తు, విలీనంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అపాయింట్మెంట్ డే, ఎన్నికల షెడ్యూల్ తర్వాతే నిర్ణయం ఉంటుందని వెల్లడించారు.
ఇప్పటివరకు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, ఇకపై టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని వర్ణించారు. టీఆర్ఎస్కు ఉజ్వల భవిష్యత్ ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ పార్టీలో చేరబోతున్న టీడీపీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, మహేందర్ రెడ్డిలకు సముచితస్థానం కల్పిస్తామని హామీయిచ్చారు.
వ్యక్తిగత కారణాల వల్లే గతంలో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినట్టు కేఎస్ రత్నం తెలిపారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములం కావాలన్న కోరికతో తిరిగి టీఆర్ఎస్ చేరుతున్నట్టు ఆయన చెప్పారు.
'టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి'
Published Tue, Feb 25 2014 5:58 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement