తిరుపతి కల్చరల్: ‘మేక్ మై బేబీ జీనియస్’ అనే సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వినూత్న మెమరీ విన్యాసంలో తిరుపతికి చెందిన చిన్నారులు అంతర్జాతీయ రికార్డులు నమోదు చేశారు. తిరుపతి విశ్వం టాలెంట్ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఒకటో తరగతి చదువుతున్న సంగరాజు మంజునాథ్ 1 నుంచి 5వ తరగతి వరకు గల తెలుగు పాఠ్య పుస్తకాల్లో ఉన్న 49 గేయాలు, 38 పద్యాలను 18.30 నిమిషాల్లో వల్లించి రికార్డు నెలకొల్పాడు. ఆరేళ్ల మందాకపు శివాత్మిక 100 వేమన పద్యాలను 9.01 నిమిషాల్లో చెప్పి రికార్డుల్లోకెక్కింది.
నాలుగో తరగతి చదువుతున్న బి.ధనూష్ నాయక్ ఆవర్తన పట్టికలోని 118 మూలకాల పేర్లను 43 సెకన్లలోనే చెప్పి రికార్డు సృష్టించాడు. ఏడో తరగతి చదువుతున్న బి.వినయ సృష్టి ఒకటో తరగతి తెలుగు పుస్తకంలోని 150 పేజీలను రెప్లికా ఆర్ట్ ద్వారా రోజుకు 10 గంటల చొప్పున ఏడు రోజుల్లో 70 గంటల్లో గీసి రికార్డులు నమోదు చేసింది. ఎనిమిదో తరగతి చదువుతున్న కాయం తేజ అనే బాలిక ఆవర్తన పట్టికను 2.30 నిమిషాల్లో రాసి రికార్డులు సొంతం చేసుకుంది.
తిరుపతి చిన్నారుల పాంచ్ పటాకా
Published Sat, Mar 5 2016 4:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో రెండు రోజులు వానలు
గుడ్ మార్నింగ్.. ఏలూరు
13,103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్
పోలింగ్ నిర్వహణకు పటిష్ట ప్రణాళిక
వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రచార జోరు
కబ్జాపర్వం.. దందాలే సర్వం
పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
జగనన్న ఇచ్చిన వరం సొంతిల్లు
మద్యం దుకాణం సిబ్బందిపై కేసు నమోదు
అల్లూరితో మన్యంలో విప్లవ చైతన్యం
తప్పక చదవండి
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
Advertisement