నాగపూర్: ఉరికంబం ఎక్కడానికి ముందు యాకూబ్ మెమన్ ఉద్వేగానికి లోనయ్యాడని నాగపూర్ సెంట్రల్ జైలు అధికారులు వెల్లడించారు. దగ్గర బంధువులను చూడగాడనే కన్నీళ్లు పెట్టుకున్నాడని తెలిపారు. బుధవారం తనను కలవడానికి వచ్చిన సోదరుడు సులేమాన్ ను చూసి కంటతడి పెట్టాడని వెల్లడించారు. అలాగే జైల్లో సహచర ఖైదీలకు చివరిసారిగా వీడ్కోలు చెప్పాడని, తాను ఏమైనా పొరపాట్లు చేసివుంటే మన్నించాలని వారిని కోరాడని చెప్పారు.
ఉరికంబం ఎక్కడానికి ముందు మెమన్ వైద్య పరీక్షలు చేయించుకోలేదు. తాను ఫిట్ గా ఉన్నానని, వైద్య పరీక్షలు అవసరం లేదని జైలు డాక్టర్లతో చెప్పాడు. తెల్లవారుజామున ఖురాన్ చదివాడని జైలు అధికారులు వెల్లడించారు. నాగపూర్ సెంట్రల్ జైల్లో గురువారం ఉదయం మెమన్ కు అధికారులు ఉరిశిక్ష అమలు చేశారు.
'కంటతడి పెట్టిన యాకూబ్ మెమన్'
Published Thu, Jul 30 2015 3:31 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement