-
33 ఏళ్ల తర్వాత బీచ్ కనిపించింది!
-
33 ఏళ్ల తర్వాత బీచ్ కనిపించింది!
ఐర్లాండ్: కాలగర్భంలో కలిసిసోయిందనుకున్న ఓ బీచ్ 33 ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించింది. అదేంటి బీచ్ తప్పిపోయిందా అని షాకవుతున్నారు కదూ.. సాధారణంగా మనుషులు, జంతువులు, పక్షులు ఇలా తప్పిపోవడం మళ్లీ కొన్ని రోజులకో, సంవత్సరాలకో మళ్లీ కనిపించడంతో మనం ఆశ్చర్యపోతుంటాం. అయితే ఐర్లాండ్లో 1984లో కనుమరుగైన బీచ్ 33 ఏళ్ల తర్వాత కనువిందు చేస్తోంది. పశ్చిమ ఐర్లాండ్లోని స్థానిక దూగ్ ఏరియాలో అచిల్ ద్వీపంలో మొత్తం ఆరు బీచ్లు ఉండేవి. అయితే 33 ఏళ్ల కిందట వరదలు, తుపానులు రావడంతో ఓ బీచ్ అట్లాంటిక్ మహా సముద్రంలో కలిసిపోయింది. బీచ్ తీరంలోని ఇసుక సముద్రంలోకి కొట్టుకుపోవడంతో రాళ్లు మాత్రమే ఇక్కడ మిగిలిపోయి రెండూ ఏకమయ్యామని స్థానికులు చెబుతున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు తీరానికి ఇసుక కొట్టుకవచ్చి సముద్రం, బీచ్ వేరు పడ్డాయి. ఈ బీచ్ను చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. ఐర్లాండ్ లో అచిలీద్వీపమే అతిపెద్దదని అచిల్ పర్యాటకశాఖ అధికారి సీన్ మోల్లాయ్ తెలిపారు. ఈ ప్రసిద్ధ బీచ్లో నాలుగు హోటళ్లు అధిక సంఖ్యలో అతిథిగృహాలు ఉన్నాయని చెప్పారు. ఇదివరకూ ఐదు బ్లూ ఫ్లాగ్ బీచ్లుండేవని, ఇప్పుడు వీటి సంఖ్య మళ్లీ ఆరుకు చేరిందని అధికారి హర్షం వ్యక్తంచేశారు. పర్యాటకశాఖ అధికారులు ఈ బీచ్ను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
నేడు సీఎం జగన్ ప్రచార సభలు ఇలా..
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement