-
రైలు ప్రయాణికులకు ఊరట
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు విజయవాడ డివిజన్ ఇన్చార్జి పీఆర్వో జేవీఆర్కే రాజశేఖర్ సోమవారం తెలిపారు. మచిలీపట్నం– యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ (రైల్ నంబర్: 17211)కు ఈ నెల 8 నుంచి డిసెంబర్ 1 వరకు అదనంగా ఒక థర్డ్ ఏసీ బోగీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే యశ్వంత్పూర్– మచిలీపట్నం ఎక్స్ప్రెస్(17212)కు ఈ నెల 9 నుంచి డిసెంబర్ 2 వరకు, మచిలీపట్నం–సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ (12749)కు ఈ నెల 6 నుంచి 30 వరకు, సికింద్రాబాద్–మచిలీపట్నం ఎక్స్ప్రెస్(12750)కు ఈ నెల 7 నుంచి డిసెంబర్ 1 వరకు థర్డ్ ఏసీ బోగీ అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాగా, సాంకేతిక కారణాల దృష్ట్యా ఈనెల 6– 12 వరకు విజయవాడ–భద్రాచలం–విజయవాడ రైలు వేళల్లో మార్పులు చేస్తున్నట్లు రాజశేఖర్ తెలిపారు. ఈ తేదీల్లో విజయవాడ– భద్రాచలం రైలు (77292) ఉదయం 10కి బయలుదేరుతుందని చెప్పారు. భద్రాచలం– విజయవాడ రైలు (77291) మధ్యాహ్నం 3.45కు బయలుదేరుతుందని పేర్కొన్నారు. -
ఎక్స్ప్రెస్ రైళ్లకు తాత్కాలికంగా అదనపు బోగీలు
సాక్షి, అమరావతి: వెయిటింగ్ జాబితాలో ఉన్న ప్రయాణికుల కోసం 14 ఎక్స్ప్రెస్ రైళ్లకు ఈ నెలాఖరు వరకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నాందేడ్–ముంబయి సీఎస్టీ తపోవన్ ఎక్స్ప్రెస్, ముంబయి సీఎస్టీ–నాందేడ్ ఎక్స్ప్రెస్, గుంటూరు–వికారాబాద్, వికారాబాద్–గుంటూరు, హైదరాబాద్–నర్సాపూర్, నర్సాపూర్–హైదరాబాద్, హైదరాబాద్–త్రివేండ్రం శబరి ఎక్స్ప్రెస్, త్రివేండ్రం–హైదరాబాద్ శబరి ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–విజయవాడ ఇంటర్ సిటీ, విజయవాడ–సికింద్రాబాద్ ఇంటర్ సిటీ, సికింద్రాబాద్–విశాఖపట్నం గరీబ్ర«థ్ ఎక్స్ప్రెస్లకు అదనపు ఏసీ బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లు సీపీఆర్వో ఉమాశంకర్ తెలిపారు. -
పలు రైళ్లకు అదనపు బోగీలు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అక్టోబర్, నవంబర్ నెలల్లో పలు రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు-వికారాబాద్ పల్నాడు ఎక్స్ప్రెస్, విజయవాడ-సికింద్రాబాద్ శాతవాహన, విజయవాడ-చెన్నై పినాకిని, సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్సిటీ, సికింద్రాబాద్-కర్నూల్ తుంగభద్ర, కాచిగూడ-అకోల, విశాఖ-విజయవాడ రత్నాచల్ తదితర ఎక్స్ప్రెస్ రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement