-
చండిలా, హికేన్లపై నిర్ణయం 18కి వాయిదా
ముంబై: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల్లో ఇరుక్కున్న అజిత్ చండిలా, హికేన్ షాలపై నిర్ణయాన్ని బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ ఈనెల 18కి వాయిదా వేసింది. పాక్ అంపైర్ అసద్ రవూఫ్ తనపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలపై సమాధానమిచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరడంతో మంగళవారం సమావేశమైన కమిటీ అంగీకరించింది. -
జనవరి 5న తేలనున్న చండిలా, షా భవితవ్యం
ముంబై: స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషులుగా తేలిన అజిత్ చండిలా, హికేన్ షాల భవితవ్యం వచ్చే ఏడాది జనవరి 5న తేలనుంది. గురువారం సమావేశమైన క్రమశిక్షణ కమిటీ ఈ ఇద్దరికి శిక్ష ఖరారు చేయాల్సి ఉన్నా... చివరి నిమిషంలో తమ నిర్ణయాన్ని వాయిదా వేసింది. అలాగే ఈ అంశంపై జనవరి 4 వరకు ఇద్దరూ రాత పూర్వకంగా స్పందన తెలియజేయాలని బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్, జ్యోతిరాధిత్య సింధియా, నిరంజన్ షాలతో కూడిన కమిటీ ఆదేశించింది. కొత్త కమిటీ కూడా ఢిల్లీ పోలీసులు అడిగిన ప్రశ్నలే అడిగిందని సమావేశం తర్వాత చండిలా తెలిపాడు. ‘వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముగ్గురు సభ్యులు నన్ను ప్రశ్నలు అడిగారు. ఢిల్లీ పోలీసులకు చెప్పిన విషయాలనే వీళ్లకు వివరించా. కోర్టు ఏం చెప్పిందో కూడా అందరికీ తెలుసు. అయితే కొత్త కమిటీ న్యాయం చేస్తుందని మాత్రం నమ్ముతున్నా. తీర్పు ఎలా ఉంటుందో నాకు తెలియదు’ అని చండిలా పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ఆర్య కథ వినగానే ఇది నా ఇడియట్ అనిపించింది: అల్లు అర్జున్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement