-
పోలీస్ కార్యాలయంపై దాడి
-
ఇద్దరు సబ్రిజిస్ట్రార్లపై ఏసీబీ కేసు
చిత్తూరు(కార్పొరేషన్): జిల్లా కేంద్రంలోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ జిల్లా కార్యాలయంపై గురువారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దాడులు ఆ శాఖ ఉద్యోగులను ముచ్చెమటలు పట్టించాయి. తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆకస్మిక సోదాల్లో సుమారు రూ.75 వేలు అనధికార నగదుగా గుర్తించారు. ఏసీబీ ఈ దాడులకు రెండు రోజుల నుంచి సమాచారం సేకరిస్తోందని తెలిసింది. దాడులతో రిజిస్ట్రేషన్ అధికారులు నివ్వెరపోయారు. అక్రమంగా వసూలు చేసిన సొమ్మును ఆదరాబాదరగా కొందరు చెత్తకుండీలు, ప్రింటర్లలో దాచే ప్రయత్నం చేశారని తెలిసింది. మరికొంత మంది కిటికీ లోంచి బయటకు పడవేశారని ఓ అధికారి తెలిపారు. ఎలాంటి లెక్కలేని రూ.75 వేలు బయటపడ్డాయి. సబ్ రిజిస్ట్రార్ అధికారులు అశోక్ కుమార్, పద్మశేఖర్ రెడ్డిలతో పాటు 17 మందిపై కేసులు నమోదు చేశారు. వాటాలు పంచుకునే సమయాన.. సాధారణంగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత అక్రమ మొత్తాలను ఏజెంట్లు అధికారులకు అందిస్తారని సమాచారం. దీనిని ముందుగా నిర్ణయించుకున్న విధంగా పంచుకుంటారు. ఈవిషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు సాయంత్రం సమయం ఎంచుకుని దాడి చేశారు. దీంతో అవినీతికి పాల్పడిన వారు దొరికిపోయారు. నివేదిక పంపిస్తాం.. ప్రతి చిన్న పనికీ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలిసింది. ఇద్దరు సబ్రిజిస్ట్రార్లు, 17 అనధికార ఏజెంట్లపై కేసు నమోదు చేశాం. వీరి వద్ద నుంచి రూ.75వేలు స్వాధీనం చేసుకొని సీజ్ చేశాం. కేసు నమోదు చేసి నివేదిక ప్రభుత్వానికి పంపిస్తాం. – శంకర్రెడ్డి, ఏసీబీ డీఎస్పీ తిరుపతి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement