-
ప్రభుదేవాతో పోటీపడి మరీ డ్యాన్సులు
-
రెండు భాషలు మాట్లాడే పిల్లలు చురుగ్గా ఉంటారట!
న్యూయార్క్ రెండు భాషలు మాట్లాడే పిల్లలు సమస్యలను పరిష్కరించడంలో మంచి నేర్పును కలిగి ఉంటారని ఓ అధ్యయనంలో తేలింది. కుంటుంబంలో అనేక భాషలు మాట్లాటడం వల్ల పిల్లల మెదడు చురుకుగా పనిచేస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది ఒకటి కంటేఎక్కువ భావలు మాట్లాడే పిల్లలు బలమైన మానసిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారని, వేగంగా స్పందిస్తారని వాషింగ్టన్ యూనివర్శిటీకి కి చెందిన పరిశోధకులు తేల్చారు. ఈ క్రమంలో వారి మెదడు చురుకుగా పని చేస్తుందని చెప్పారు. మెదడు పనితీరు పై చేసిన అధ్యయనంలో ఈ ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 11 నెలల మాటలు నేర్చే సమయంలోనే వారి మెదడు లో ఈ మార్పులు చో్టుచేసుకుంటాయని యూనివర్సిటీకి చెందిన నాజా ఫర్జాన్ రెమిరెజ్ పేర్కొన్నారు. ఇంగ్లీష్-మాత్రమే పిల్లలు తో పోలిస్తే స్పానిష్-ఆంగ్ల భాష మాట్టాడే పిల్లల్లో బలమైన మెదడు స్పందనలు ధ్వనులను తాము గుర్తించామన్నారు ఒకే భాష మాట్లాడే కుంటుంబంలో కంటే ఎక్కువ భాషలు మాట్లాడే పిల్లలు ఇతర విషయాలను తొందరగా నేర్చుకుంటారన్నారు. కొత్త విషయాలను వీరు వేగంగా గ్రహించ గల్గుతారని మరో శాస్త్రవేత్త కౌల్ చెప్పారు. అదే ఒక భాష మాట్లాడే కుంటుంబంలోని పిల్లలు భావాలు 6 నెలల వయస్సులోనే కుంచించుకు పోతాయన్నారు. 11 నెలల వయసు పసి ప్రాయంలో శిశువు మెదడు చుట్టుపక్కల వాతావరణంలో మాట్లాడే ఒకటి రెండు భాషలను నేర్చకునే సామర్థ్యం సమానంగా ఉంటుందని ఫెర్జాన్ రమేజ్ తెలిపారు. చిన్న పిల్లల్లో బహుళ భాషలు నేర్చుకునే సామర్ధ్యం మాత్రమే కాకుండా, అతి చిన్న వయసులోనే ఈ ప్రక్రియ ప్రారంభించడానికి సరైన సమయమని తమ పరిశోధనలో తేలిందని ఆమె చెప్పారు. ఈ పరిశోధనలో మాగ్నెట్ ఎన్సెఫలోగ్రఫీ(ఎమ్ఈజీ) సాయంతో మెదడు స్పందనలు, నరాల పనితీరును తాము పరిశీలించామన్నారు. ఇంగ్లీష్, ఇంగ్లీష్, స్పానిష్ మాట్లడే వివిధ కుంటుంబాల్లోని 11నెలలు వయస్సుగల పిల్లలపై ఈ పరిశోధనను నిర్వహించామని తెలిపారు. డెవలప్ మెంటల్ సైన్సెస్ అనే జర్నల్ లో పరిశోధనా పత్రం పబ్లిష్ అయింది. -
మెదడు బాగా పనిచేయాలంటే..
న్యూ ఢిల్లీ: మెదడు క్రియాశీలకంగా పనిచేయాలంటే ఒకటి కంటే ఎక్కువ భాషల్లో ప్రావీణ్యం సంపాదించాలని చెబుతున్నారు పరిశోధకులు. ఇలా ఎక్కువ భాషలను నేర్చుకోవడం, ఉపయోగించడం వలన వృత్తి పరంగానే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతోందని జర్నల్ ఆఫ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్.. భారతీయులపై జరిపిన పరిశోధనలో నిర్థారించింది. ఎక్కువ భాషల్లో ప్రావీణ్యం ఉన్నవారు ఒక భాష నుండి ఇంకో భాషలోకి తమ మెదళ్లను సందర్భానుసారం ట్యూన్ చేసుకొని ఉపయోగించడం మూలంగా మెదడు నిర్మాణాత్మకంగా బాగా అభివృద్ధి చెందుతోందని పరిశోధకులు పేర్కొన్నారు. ఒకే భాషలో ప్రావీణ్యం ఉన్నవారితో పోల్చితే.. ఒకటి కంటే ఎక్కువ భాషలు ఉపయోగించేవారు మానసిక సంబంధమైన వ్యాధులకు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నయని పరిశీలనలో తేలింది. దేశంలో మెదడు సంబంధిత రుగ్మతలతో బాధ పడేవారి సంఖ్య 40 లక్షలకు పైగా ఉందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ సంఖ్య 2030 నాటికి రెట్టింపయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
Advertisement