-
జీవితమే పాఠం.. ఎవరేమన్నా లైట్ తీస్కో! నువ్వేంటో నీకే తెలుసు
-
మనస్తత్వాలు మారాలి
... అంటున్నారు నటి కస్తూరి. కస్తూరి అంటే వెంటనే గుర్తుకొచ్చేస్తారు. ‘అన్నమయ్య’ సినిమాలో ‘ఏలే ఏలే మరదలా..’ అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కొన్ని తెలుగు సినిమాల్లో కూడా కీలక పాత్రలు చేశారు. ఈ మధ్య ‘శమంతకమణి’లో సుధీర్బాబు తల్లిగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇటీవల తమిళంలో రిలీజ్ అయిన ‘తమిళ పడమ్ 2.0’ సినిమా టీజర్లో గ్లామరస్ డ్యాన్స్ చేస్తూ కనిపించారు కస్తూరి. ‘‘ఒక రెస్పాన్సిబుల్ మదర్గా ఉంటూ ఐటమ్ సాంగ్లో డ్యాన్స్ చేస్తూ కనిపించడం కరెక్ట్ కాదు’’ అంటూ విమర్శకు గురయ్యారామె. దీనికి కస్తూరి స్పందిస్తూ – ‘‘ఈ ఆలోచనా ధోరణే మార్చుకోవాలంటున్నాను. సెక్సీగా కనపడటం అంటే నీతి నియమాలకు దూరంగా ఉండటం, అమ్మతనానికి కళంకం తేవడం అనే ఆలోచనా ధోరణి మారాలి. ‘మీరు డ్రింక్ చేసే సీన్స్లో, రొమాంటిక్ సీన్స్లో యాక్ట్ చేయకూడదు. ఎందుకంటే మీకు పిల్లలున్నారు’ అని మేల్ ఆర్టిస్ట్లకు చెప్పం కదా. మరి ఆడవాళ్లకే ఎందుకీ నియమాలు. ఆర్టిస్ట్ అంటే ఎవరైనా ఒకటే కదా’’ అన్నారు. -
పెద్దనోట్ల రద్దుపై రిలయన్స్ అధినేత అంబానీ..
ముంబై: రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఎప్పటినుంచో ఊరిస్తున్న ఆ శుభవార్త ను అధికారికంగా వెల్లడించారు. సంచలన జియో ఆఫర్ ను ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తూ జియో ఖాతాదారులకు బంపర్ఆఫర్ ఇచ్చారు. గురువారం జరిగిన వాటాదారుల సమావేశంలో పలు అంశాలపై మాట్లాడిన ఆయన పెద్ద నోట్ల రద్దుపై తొలిసారి స్పందించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన డీమానిటైజేషన్ పట్ల హర్షం ప్రకటించారు. ఇందుకు ప్రధానికి అభినందనలు తెలిపిన రిలయన్స్ అధినేత ప్రధాని నిర్ణయం చాలా విశాలమైందనీ కొనియాడారు. పెద్ద నోట్ల రద్దు ద్వారా ప్రధాని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. దీనివలన సామాన్య ప్రజలు లబ్ది పొందుతారనీ,మార్పుకు సాయపడుతుందని పేర్కొన్నారు. దీంతో పాటు నగదు రహిత లావాదేవీలకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. డిజిటల్ సేవలు ఆర్థిక వృద్ధికి మరింత ప్రోత్సాహాన్నిస్తాయన్నారు. లావాదేవీల్లో అపూర్వమైన పారదర్శక, జవాబుదారీతనం తీసుకురావడం దీనికి దోహదపడుతుందన్నారు. 'హ్యాపీ న్యూయర్ ప్లాన్' పేరుతో ఫ్రీడేటా, వాయిస్ కాల్స్, వైఫై, యాప్స్ ఫ్రీ పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ఆధార్ ఆధారిత మైక్రో ఏటీఎంల ద్వారా వేగంగా జియో మనీ సేవల్ని వేగంగా విస్తరిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు జియో కస్టమర్లకు ఇతర టెలికాం నెట్ వర్క్ లు సహకరించడం లేదని ఆరోపించారు. ఆయన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు: 2017 మార్చి 31 వరకూ డేటా, వాయిస్ కాల్స్ అన్నీ ఫ్రీ ఆధార్ ఆధారంగా 5 నిమిషాల్లో జియో సిమ్ యాక్టివేషన్ కాల్ డ్రాప్ సమస్యల 90 శాతం నుంచి 20 శాతానికి తగ్గింది. హ్యాపీ న్యూయర్ ప్లాన్తో ఫ్రీడేటా, వాయిస్ కాల్స్, వైఫై, యాప్స్ ఫ్రీ ప్రతి రోజూ 1 జిబి వరకూ ఉచితంగా వాడుకోవచ్చు 2016 డిసెంబర్ 4 నుంచి 2017 మార్చి 31 వరకూ ఫ్రీ కొత్త కస్టమర్లు, పాత కస్టమర్లకి వర్తించే జియో ఆఫర్ జియో మనీతో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ -
విద్యతో ఆలోచనల్లో మార్పు
విద్యతోనే మనుషుల ఆలోచనా విధానంలో మార్పు సంభవమని నటి కిరణ్ ఖేర్ అన్నారు. ఆమె గురువారం పంచాయత్ ఆజ్ తక్ నిర్వహించిన ‘ఓట్ లో.. సురక్షా దో..’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అకృత్యాలను నిరోధించాలంటే ముందు స్త్రీ,పురుషుల్లో విద్య పట్ల ఆసక్తిని పెంచాలన్నారు. చదువుకున్న వారి ఆలోచనలు సరైన రీతిలో ఉంటాయి. అదే విపరీత మానసిక ప్రవృత్తి ఉన్న వ్యక్తుల మెదడు సక్రమ మార్గంలో ఆలోచించలేదు.. అలాంటి వారిని విద్యావంతులను చేస్తే సరైన మార్గంలో నడిచే అవకాశముంది..’ అని ఆమె సూచించారు. ‘భారతదేశం చాలా సువిశాలమైంది.. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ప్రేమికుల రోజును జరుపుకోవడాన్ని స్వాగతిస్తారు.. కొన్ని ప్రాంతాల్లో తప్పుగా చూస్తారు.. అది ఆయా ప్రాంతాల ప్రజల ఆలోచనాసరళిని బట్టి ఉంటుంది.. విద్యతో అటువంటి వారి ఆలోచనాసరళిని మార్చవచ్చు’నని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళలపై హింసను అరికట్టాలంటే చట్టాలను చాలా కఠినంగా అమలు చేయాలని, దానికి చాలా బలమైన నాయకత్వం అవసరమని బీజేపీ నేత అయిన ఈ 58 ఏళ్ల బాలీవుడ్ సినీనటి స్పష్టం చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement