-
విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి
సాక్షి, దౌల్తాబాద్: వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని చిన్న గుంట తాండాలో తమ పొలంలో బోరు మోటర్ బిగిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు రైతులు మృతిచెందారు. వారిని వాల్యా నాయక్ (42), శ్రీశైలం(22)గా గుర్తించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని కోస్గి ఆస్పత్రికి తరలించారు. -
పాలమూరులోనే కొనసాగించాలి
దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండలాన్ని వికారాబాద్లో కలుపొద్దని డిమాండ్ చేస్తూ ఆదివారం మండల కేంద్రంలో మహిళలు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కూరవెంకటయ్య మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన కొడంగల్ నియోజకవర్గాన్ని పాలమూరులోనే ఉంచాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన దౌల్తాబాద్ను వికారాబాద్లో కలిపితే ఆర్థిక, విద్యపరంగా మరింత వెనకబడుతుందని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పార్వతమ్మ, సీపీఎం నాయకులు రాజు తదితరులున్నారు. -
బీపీఎంపై చర్యలు తీసుకోవాలి
దౌల్తాబాద్: మండలంలోని ఇండాపూర్, కుదురుమళ్ళ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ప్రతి నెలా ఇచ్చే ఆసరా పింఛన్ల ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న తపాలా బీపీఎంపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సంతోష్కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రతి నెలా లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వకుండా రోజుల తరబడి తిప్పించుకుంటున్నారని ఈ నెల హస్నాబాద్కు వస్తేనే ఇస్తానని ఇప్పటి వరకు పింఛన్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్నారని బీపీఎంపై చర్యలు తీసుకోకపోతే కలెక్టరుకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్ఝున్వాలా
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement