-
అయ్యో భగవంతుడా.. తండ్రి కారు కాటికి పంపింది
సాక్షి,నాగోలు(హైదరాబాద్): ఓ వాచ్మెన్ కారును రివర్స్ తీసుకుంటుండగా కారు చక్రాలకింద పడి అతని కుమారుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన అంగీర్ల రాణీ, లక్ష్మణ్ భార్యభర్తలు. వీరికి కుమారుడు సాత్విక్ (2) ఉన్నాడు. గత సంవత్సరం ఎల్బీనగర్లో కాస్మోపాలిటన్ కాలనీ రాణీ అపార్మ్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నారు. లక్ష్మణ్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం అపార్ట్మెంట్ దగ్గర లక్ష్మణ్ ఇన్నోవా క్రిస్టా కారును క్లీన్ చేసి కారును రివర్స్లో తీస్తుండగా వెనకాల సైడ్నుంచి వచ్చిన లక్ష్మణ్ కుమారుడు సాత్విక్ కారు వెనుక చక్రాల కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన లక్ష్మణ్ .. కుమారుడిని చికిత్స నిమిత్తం ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్కు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి సాత్విక్ మృతి చెందినట్లు నిర్ధారించారు. సమచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: గూగుల్లో వాటి కోసం వెతికారా.. మన బ్యాంక్ అకౌంట్ ఖాళీనే! -
కారును ఢీకొన్న విమానం..
కాలిఫోర్నియా: ఓ ప్రైవేట్ విమానం అనుకోకుండా ప్రమాదానికి గురైంది. విమానం కారును ఢీకొన్న ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, మరో ఐదుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన దక్షిణ కాలిఫోర్నియాలో శనివారం చోటుచేసుకుంది. కాలిఫోర్నియా పెట్రోలింగ్ అధికారి క్రిస్ పేరెంట్ తెలిపిన వివరాల ప్రకారం... ఒకే ఇంజిన్ విమానం లాంకేర్ 4 లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో పైలట్ జాగ్రత్త వహించాడు. విమానాన్ని ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, ల్యాండ్ అయ్యే సమయంలో రోడ్డుపై ఆగిఉన్న ఓ కారును విమానం ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఓ మహిళ(38) మృతిచెందింది. పైలట్ తో పాటు కారులో ఉన్న నలుగురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. పైలట్ మాత్రం ఈ విషయంలో తన తప్పేమీ లేదని, ల్యాండింగ్ చేస్తున్నప్పుడు విమానం ఓవైపు ఒరిగిపోవడం వల్ల కారును ఢీకొట్టిందని చెప్పాడు. విమానం కారును ఢీకొట్టే సమయంలో కారు డ్రైవర్ పాటలు వింటున్నాడని, శబ్ధాన్ని గ్రహించలేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన వల్ల రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి లాస్ వేగాస్ కు వెళ్లే దారిని కొన్ని గంటల పాటు మూసివేశారు. విమానం రోడ్డుపై ల్యాండ్ కావడంతో అక్కడున్నవారు ఒక్కసారిగా ఆశ్చర్చానికి లోనయ్యారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లిం కోటా రద్దు: అమిత్ షా
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లిం కోటా రద్దు: అమిత్ షా
49 కేసుల్లో రూ.37,63,170 సొత్తు స్వాధీనం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటే అందరి లక్ష్యం
జగన్ను మళ్లీ సీఎం చేద్దాం
పద్మనాభంలో టీడీపీకి భారీ షాక్
No Headline
8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
రెండో రోజూ చందనం అరగదీత
ఈవీఎంల వినియోగంపై అవగాహన తప్పనిసరి
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement