-
నేటి నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు
-
మార్చి 9 నాటి పరీక్ష 19న!
మార్చి 9న జరగాల్సిన ఇంటర్ ద్వితీయ పరీక్షలు వాయిదా సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల్లో భాగంగా మార్చి 9న జరగాల్సిన ద్వితీయ సంవత్సర పరీక్షలను ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. 9న ఎన్నికల పోలింగ్ ఉన్నందున అదే రోజు జరగాల్సిన ఇంటర్ ద్వితీయ సంవత్సర మ్యాథ్స్–2బీ, జువాలజీ పేపరు–2, హిస్టరీ పేపరు–2 పరీక్షలను 19న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధిం చిన ఫైలుపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారమే సంతకం చేసినట్లు తెలిసింది. మరోవైపు 9న ఎన్నికల విధుల్లో ఉండే టీచర్లు, లెక్చరర్లు ఓటు వేసేందుకు సాయంత్రం 2 గంటలు అదనంగా పోలింగ్కు అవకాశం ఇస్తామని ఎన్నికల కమిషన్ పేర్కొంది. అయితే ఎన్నికలు జరిగే మహబూబ్నగర్– రంగారెడ్డి– హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్న దాదాపు 1,800 మంది లెక్చరర్లకు వరంగల్, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో పరీక్షల విధులు కేటాయించారు. దీంతో వారు పరీక్ష పూర్తయ్యాక రెండు గంటల్లో వచ్చి ఓటు వేయడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది. పైగా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో 9వ తేదీ నాటి పరీక్షను 19కి వాయిదా వేయాలని నిర్ణయించింది. మరోవైపు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 19వ తేదీ పదో తరగతి పరీక్ష ఏదీ లేకపోవడంతో వాటి నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
టీమిండియా హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
చెలరేగిన స్టబ్స్, అభిషేక్.. లక్నో ముందు భారీ టార్గెట్
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement