-
రేపటి నుంచి అహారభద్రత
-
స్మార్ట్ ఏపీ పథకానికి జనవరి 1న శ్రీకారం
హైదరాబాద్: స్మార్ట్ ఏపీ పథకానికి జనవరి 1న శ్రీకారం చుట్టనున్నారు. దత్తత తీసుకునేవారికి అదే రోజున గ్రామాలను కేటాయిస్తారు. జనవరి 5న పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ నెలాఖరులోగా ఈ పథకానికి కావలసిన ఏర్పాట్లు పూర్తి చేయమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, మునిసిపాలిటీలను స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్తో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఇటీవల వీడియో కాన్ఫరెన్స్లో చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని 16వేల 250 గ్రామాలు, వార్డులను దత్తత ఇస్తామన్నారు. ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, ఎన్జీఓలు, ఎన్ఆర్ఐలు, ప్రభుత్వ అధికారులు దత్తత తీసుకోవాలని చెప్పారు. ఐఏఎస్లు, జిల్లా అధికారులు తప్పించుకోవడానికి వీలులేదన్నారు. అందరూ తప్పనిసరిగా దత్తత తీసుకోవలసిందేనని చంద్రబాబు చెప్పారు. **
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
షూటింగ్... పార్టీయింగ్...
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement