-
రైల్వే బోర్డు కీలక నిర్ణయం..సిగ్నలింగ్ వ్యవస్థకు రెండేసి తాళాలు..
ఒడిశా:ఒడిశా రైలు ప్రమాద ఘటనతో మేల్కొన్న రైల్వే శాఖ రైళ్ల భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లు నడవడానికి కీలకంగా పనిచేసే సిగ్నలింగ్ వ్యవస్థలను రెండేసి తాళాలు వేసి రక్షించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. రిలే రూమ్లు, రిలే హట్లు,లెవల్ క్రాసింగ్ టెలికమ్యునికేషన్ పరికరాలు, ట్రాక్ సర్క్యూట్ సిగ్నల్స్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ పరికరాలు ఉండే వ్యవస్థకు రెండు తాళాలు వేసైనా కాపాడాలని తీర్మానించింది.ఒడిశా రైలు ప్రమాదం జరగడానికి సిగ్నల్ వ్యవస్థలో దుండగులు చొరబడడమే కారణమని ప్రాథమికంగా తేలిన నేపథ్యంలో రైల్వేబోర్డు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రెండు తాళాలు విధానం తీసుకువచ్చేవరకు ప్రస్తుతం ఉన్న ఒక తాళాన్ని స్టేషన్ మాస్టర్ వద్దే ఉంచాలని రైల్వే బోర్డు తెలిపింది. ఏ తాళాన్ని ఎవరు వేశారు? ఎవరు తీశారు? వంటి అంశాలను ఎప్పటికప్పుడు పేర్కొనే విధంగా ఓ పట్టికతో కూడిన విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. కాగా.. ఒడిశా రైలు ప్రమాదంలో 280 మంది మరణించారు. 12 వందలకు పైగా క్షతగాత్రులయ్యారు. ఇదీ చదవండి:ఒడిశా రైలు ప్రమాద బాధితుల వింత ప్రవర్తన.. ఎందుకలా చేస్తున్నారు? -
నిట్ ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ షురూ..
నేటి నుంచి లాకింగ్ చాయిస్... హెల్ప్డెస్క్ ఏర్పాటు హన్మకొండ: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో బీటెక్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. జూలై 10 నుం చి 12వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్లైన్లో సీటు అలాట్మెంట్ కోసం లాకింగ్ చాయిస్ ను చేసుకోవాలి. ఆన్లైన్ ఠీఠీఠీ.ఛిట్చఛ.జీఛి.జీ ద్వారా సీటు అలాట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని నిట్ అకడమిక్ డీన్ డీవీఎల్ఎన్. సోమయాజులు తెలిపారు. జూలై 14న మొదటి విడత సీట్ అలాట్మెంట్, అదేరోజు నుంచి జూలై 17 సాయంత్రం 5గంటలలోగా రిపోర్టు చేయాల్సి ఉం టుందన్నారు. జులై 19న రెండో విడత సీటు అలాట్మెంట్, అదేరోజు నుంచి 21 సాయంత్రం 5గంటల వరకు రిపోర్టింగ్ చేసుకోవచ్చు. జూలై 23న మూడో విడత సీట్ అలాట్మెంట్, అదేరోజు నుంచి 25 సాయంత్రం 5గంటల వరకు రిపోర్టింగ్ చేయూ ల్సి ఉంటుంది. అలాట్మెంట్ను సరెండర్ చేసుకోవాలనుకుంటే జూలై23 నుంచి 25 సాయంత్రం వరకు సీటు అలాట్మెంట్ చేసుకున్న ఇనిస్టిట్యూట్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. నాలుగో విడత మాడిఫికేషన్ చాయిస్ జూలై 23నుంచి 26 సాయంత్రం 5గంటల వరకు... సీట్ అలాట్మెంట్ జూలై 28న ఉంటుంది. ఆగస్టు 2న ఇంటర్నల్ స్లైడింగ్, ఆగస్టు 2 నుంచి 5వ తేదీ సాయంత్రం 5గంటల వరకు స్పాట్ రౌండ్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్, ఆన్లైన్ చాయిస్ లాకింగ్, ఆన్లైన్ ఫీ పేమెంట్ ఉంటుంది. ఆగస్టు 8న స్పాట్రౌం డ్ సీట్ అలాట్మెంట్ ఉంటుంది. విద్యార్థులు రిపోర్టింగ్ చేయడానికి నిట్లో రిపోర్టింగ్ సెంటర్ను, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ లాబొరేటరీలో హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేశారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement