-
పోలీస్స్టేషన్లో యువతి దారుణహత్య
లక్నో : ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గతరాత్రి పోలీస్ స్టేషన్లోనే ఓ యువతి దారుణ హత్యకు గురయ్యింది. ఓ భూవివాదం కేసుకు సంబంధించి ప్రత్యర్థులు ఆ యువతిని పోలీసులు, స్థానికుల కళ్ల ఎదుటే పాశవికంగా దాడి చేసి, హతమార్చారు. తను కాపాడాలంటూ ఆమె చేసిన ఆర్తనాదాలు, అరణ్య రోదనే అయ్యాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి అక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లంచం ఇవ్వలేదని.. నదిలోకి తోసేశారు
మెయిన్ పూరి: లంచం ఇవ్వలేదనే కోపంతో ఇద్దరు వ్యక్తులను చితక్కొట్టిన పోలీసులు వారిని నదిలో పడేసి చంపిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పూరిలో శుక్రవారం చోటు చేసుకుంది. ములాయం సింగ్ యాదవ్ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ట్రాక్టర్ లో రాళ్లను పట్టణానికి తీసుకెళ్తున్నారు. చెకింగ్ పేరుతో వీరిని అడ్డగించిన పోలీసులు రూ.1,200 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడానికి ఇద్దరూ నిరాకరించడంతో వారిని చితక్కొట్టారు. ఆ తర్వాత వారిద్దరినీ నదిలోకి తోసేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సంఘటనపై స్పందించిన పోలీసులు ఇద్దరు వ్యక్తులు తప్పించుకు పారిపోతూ జారి నదిలో పడినట్లు చెప్పారు. మరణించిన ఇద్దరు వ్యక్తులను దిలీప్ యాదవ్(22), పంకజ్ యాదవ్(24)లుగా గుర్తించారు. ట్రాక్టర్ ను ఆపి లంచం డిమాండ్ చేసిన పోస్ట్ ఇన్ చార్జ్, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోమ్ గార్డులపై హత్య నేరం కింద కేసు నమోదయింది. ఘటనపై స్పందించిన బీజేపీ సీఎం అఖిలేశ్ యాదవ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పడంలో విఫలమయ్యారని విమర్శించింది. చనిపోయన వారి కుటుంబసభ్యులు సీఎం అఖిలేశ్ యాదవ్ తమ కుటుంబాలను కలవాలని డిమాండ్ చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మెగాఫోన్ పట్టిన జనతా గ్యారేజ్ నటుడు.. ఆసక్తిగా మూవీ టైటిల్!
స్కూలు బస్సులు కండిషన్లో ఉండాలి
బహిరంగ ప్రదేశాల్లో పెంపుడు శునకాలపై ఆంక్షలు
అనల్ అరసు నామినేట్
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
తప్పక చదవండి
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement