-
అత్యున్నత స్థానంలో భారతి సిమెంట్
⇒ లేటెస్ట్ టెక్నాలజీలో ముందడుగు... ⇒ భారతి సిమెంట్ మార్కెటింగ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంసీ మల్లారెడ్డి మహబూబ్నగర్: సిమెంట్ తయారీలో లేటెస్ట్ టెక్నాలజీ పద్ధతులను వినియోగిస్తూ వినియోగదారులు కోరుకునే విధంగా నాణ్యమైన సిమెంట్ను అందించడంలో భారతి సిమెంట్ ఎప్పటికీ ముందుంటుందని ఆ కంపెనీ మార్కెటింగ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంసీ మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సిందుహోటల్లో జరిగిన ఇంజనీర్ల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సిమెంట్ తయారీ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా అతి తక్కువ సమయంలో లక్షలాది వినియోగదారుల మన్ననలు పొందడం సంతోషంగా ఉందన్నారు. వినియోగదారుడి అవసరాలకు ఉపయోగపడే విధంగా, మారుతున్న వాతావరణం, పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా సిమెంట్ను తయారు చేస్తున్న భారతి సిమెంట్ కంపెనీ వినియోగదారులకు మేలైన సిమెంట్ను అందిస్తున్నట్లు తెలిపారు. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆర్టిఫీషియల్ సిమెంట్ రంగమైన వికట్ సిమెంట్ కంపెనీ, భారతి సిమెంట్ జాయింట్ వెంచర్ ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలో భారతి సిమెంట్ను నంబర్ వన్ స్థానానికి తీసుకురావడానికి ఇంజనీర్లు సహకారం అందించాలని ఆయన కోరారు. భారతి సిమెంట్ అత్యున్నత స్థానానికి చేరుకోవడానికి ఇంజనీర్ల సహకారం చాలా ఉందన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో భారతి సిమెంట్ గోదాం ఏర్పాటు చేశామని, వినియోగదారుడు ఆర్డర్ చేసిన రెండు గంటల వ్యవధిలో సిమెంట్ను సరఫరా చేసేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జర్మన్ టెక్నాలజీ, రోబోటెక్ క్వాలిటీ, ఉడ్ ప్యాకింగ్ ద్వారా భారతి సిమెంట్ను తయారు చేస్తున్నామన్నారు. ఇలా చేయడం ద్వారా సిమెంట్ నాణ్యత ప్రమాణాలు దెబ్బతినకపోవడంతోపాటు, కల్తీ చేసే ఆస్కారం ఉండదని తెలిపారు. కార్యక్రమంలో జీఎం కొండల్రెడ్డి, సీనియర్ మేనేజర్ ఓబుల్రెడ్డి, మేనేజర్లు సతీష్, నరేష్, మణికంఠ, డీలర్లు విజయభాస్కర సిమెంట్ ఏజెన్సీస్ భాను, విజయభాస్కర్రెడ్డితోపాటు 50 మందికి పైగా ఇంజనీర్లు పాల్గొన్నారు. -
నాణ్యతవల్లే భారతి సిమెంటు అగ్రస్థానం
కడప : అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించడంవల్లే దక్షిణ భారత దేశంలో భారతి సిమెంటు అగ్రగామిగా నిలుస్తోందని ఆ కంపెనీ మార్కెటింగ్ జనర ల్ మేనేజర్ ఎంసీ మల్లారెడ్డి తెలిపారు. ఇంజనీర్లను మంగళవారం నల్లింగాయపల్లెలోని భారతి సిమెంటు ఫ్యాక్టరీ సందర్శనకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సిమెంటు తయారీ, నాణ్యత గూర్చి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంటు సిబ్బంది ఇంజనీర్లకు వివరించారు. అనంతరం నిర్వహించిన ఇంజనీర్స్ మీట్లో మల్లారెడ్డి మాట్లాడుతూ ఏ ఇంజనీర్లయినా ప్రథమంగా ఎంపిక చేసేది భారతి సిమెంటునేనన్నారు. మిగతా సిమెంట్లతో పోల్చితే ఇది మూడురెట్లు నాణ్యమైనది, పటిష్టమైనదన్నారు. ట్యాంపర్ ఫ్రూఫ్ ప్యాకింగ్ వల్ల వినియోగదారుడికి నష్టం కలగదన్నారు. ఈ కారణాల వల్లే మార్కెట్లో ముందువరుసలో ఉంటోందన్నారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రోటీ చేసి, భోజనం వడ్డించిన ప్రధాని మోదీ - వీడియో
ఓటేసి మా బాధ్యత పూర్తి చేశాం(ఫొటోలు)
తెలంగాణలో ఓటేసిన రాజకీయ ప్రముఖులు (ఫొటోలు)
ఏపీ ఎన్నికల ఓటింగ్ పై కొమ్మినేని విశ్లేషణ
ఓటు హక్కు వినియోగించుకున్న YSRCP నేతలు
Obstructing field: జడ్డూ కావాలనే చేశాడా?.. సీఎస్కే కోచ్ స్పందన ఇదే!
సూపర్ మామ్: తన క్యూటీస్తో నయన తార స్పెషల్ వీడియో వైరల్
స్టేజీపై నటిస్తూ కన్నుమూసిన ప్రముఖ నటుడు
ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ప్రతి ఓటరు మీ హక్కును వినియోగించుకోండి: మురుగుడు లావణ్య
తప్పక చదవండి
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- శ్రీనగర్లో రికార్డులను అధిగమించనున్న ఓటింగ్ శాతం?
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్!
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
- నయవంచనకు చెక్ పెడదాం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement