-
ఆమె షాకింగ్ సర్ప్రైజ్ మాములుగా లేదుగా! ఉబ్బి తబ్బిబైన ఫ్యామిలీ
ఒక్కోసారి అనుకోని పరిస్థితుల కారణంగా మనవాళ్లే అయిన వాళ్ల ఫంగ్షన్లకి అటెండెంట్ కాలేకపోతాం. ఆ బాధ మాములగా ఉండదు. బిజీ పరిస్థితులు ఒక కారణమైతే చాలా దూరంలో ఉండటం కారణంగా ఖర్చుతో కూడి ప్రయాణం అవ్వడంతో అటెండెంట్ కాలేకపోతాం. ఏ చిన్న అవకాశం దొరికినా చాలు వెళ్లిపోదాం అని వేయికళ్లతో ఎదురు చూస్తాం కూడా. అచ్చం అలాంటి సమస్యనే ఇక్కడొక మహిళ కూడా ఎదుర్కొంది. ఐతే తాను తన కుటుంబమే తన మొదటి ప్రయారిటీ అంటూ చాలా దూరంలో ఉన్న లెక్కచేయకుండా వచ్చేసింది. శ్రద్ధా షెలార్ అనే మహిళ తన కుటుంబంతో సహా రీసెంట్గా యూకేకి వెళ్లింది. ఐతే ఇంతలో తన తమ్ముడి మ్యారేజ్ కుదరడం, జరిగిపోవడం జరిగింది. ఐతే ఆమెకు ఆ పెళ్లికి అటెండెంట్ కాలేని పరిస్థితి. దీంతో కుటుంబసభ్యులు ఒకింత బాధ కలిగినా సరిపెట్టుకున్నారు. ఐతే ఆ మహిళ మాత్రం ఊహించని విధంగా తన తమ్ముడి పెళ్లి వచ్చి అందర్నీ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇక ఆ కుటుంబం ఆనందం అంత ఇంత కాదు. ఆ మహిళ అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంది. అంతేగాదు ఎక్కడ ఉన్న మన కుటుంబం తర్వాతే ఏదైనా అంటూ అలాంటి అరుదైన సందర్భాన్ని మిస్ చేయొద్దు అంటూ ఒక క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టిట తెగ హల్చల్ చేస్తోంది. View this post on Instagram A post shared by Shraddha Shelar (@shraddha.shellar) (చదవండి: వరుడుకి డబ్బులు లెక్కించడం రాదని..పెళ్లికి నిరాకరించిన యువతి) -
మిశ్రమంగా ముగిసిన స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై: లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు మిశ్రమంగా ముగిసాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ, మిడ్ సెషన్ తరువాత మరింత డీలాపడ్డాయి. 169 పాయంట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ చివరికి సెన్సెక్స్ 8 పాయింట్లు లాభపడి 40,802.17 వద్ద ముగియగా, నిఫ్టీ 8 పాయింట్లు క్షీణించి 12,048 వద్ద స్థిరపడింది. వాహన విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో ఆటో కంపెనీలు నష్టపోగా, ప్రముఖ టెలికం సంస్థలు కాల్, డేటా ఛార్జీలను పెంచుతున్నట్లు చేసిన ప్రకటన కారణంగా ఆయా కంపెనీల షేర్లు మాత్రం పరుగులు పెట్టాయి. భారతి ఎయిర్టెల్ అత్యధిక లాభాలను ఆర్జించింది. ఇంకా రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్ లాభపడ్డాయి. యస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫ్రాటెల్, ఓఎన్జీసీ, మారుతి సన్ఫార్మా షేర్లు నష్టపోయాయి. మరోవైపు దేశీయ కరెన్సీ రూపాయల 9 పైసలు ఎగిసి 71.65 వద్ద ముగిసింది. -
12 గంటల బెంగళూరు బంద్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement