-
ఒకేసారి ఐదు సినిమాలు లైన్లో పెట్టిన కొత్త హీరో!
కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం 'ఉపేంద్ర గాడి అడ్డా'. ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్. ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 1న విడుదల కానున్న సందర్భంగా హీరో కంచర్ల ఉపేంద్ర మీడియా సమావేశంలో స్పందించారు. 'కొత్తగా పరిచయం కాబోతున్న నన్ను హీరోగా పెట్టి, మా నాన్న ఐదు సినిమాలు ఒకేసారి తీస్తుండటం నా అదృష్టం. తప్పకుండా నా ప్రతిభను నిరూపించుకుంటాను. ఒక కొత్త హీరో ప్రేక్షకులకు దగ్గరయ్యే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఓ రోజు వైజాగ్ కళాకారుల పిక్నిక్కు చీఫ్ గెస్ట్గా వెళ్లాను. అక్కడ నన్ను చూసి ఓ దర్శకుడు కథ చెప్పడం, సినిమాలోకి రావడం జరిగింది. ఈ క్రమంలో ఉపేద్ర గాడి అడ్డా చిత్రాన్ని నిర్మించాం. యూత్ ఫుల్, మాస్, ఎంటర్ టైనర్గా రూపొందించిన ఈ చిత్రానికి అందరూ కనెక్ట్ అవుతారు. ఇందులో ఓ చక్కటి సందేశం కూడా వుంది. ఫోన్ వుంటే, దాన్ని యూజ్ చేసుకునే విధానంలో ఎటువంటి మంచి చెడులు అనేవి చూపాం. మహిళలు ఏ విధంగా వీటిని యూజ్ చేస్తున్నారు. ఇక సమాజంలో విలువలు ఏ విధంగా వుంటాయి అనేవి చూపించాం. వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర నటన కొద్దిగా నేర్చుకున్నా. ఆ తర్వాత నా జర్నీ ముందుకు సాగింది. నేను కొత్త హీరోను. ఒకేసారి ఐదు సినిమాలు చేయడం నా లక్ అని చెప్పాలి. ప్రస్తుతం '1920 భీమునిపట్నం' సినిమా నిర్మాణంలో ఉంది. ఇలా కొత్త దర్శకులను, నటీనటులను ప్రోత్సహించాలనే నిర్మాణ సంస్థను స్థాపించాం. ఉపేంద్ర అడ్డా దర్శకుడిలో క్రియేటివిటీ వుంది. తను చెప్పినట్లు తీయగలిగాడు. చిరంజీవి, ఎన్.టి.ఆర్., పవన్ కల్యాణ్ ఇలా ఒక్కో హీరోలో ఒక్కో ప్రత్యేకత వుంటుంది. అందరూ మంచి హీరోలే. నాకంటూ ఓ ప్రత్యేక వుంది. అది డిసెంబర్ 1న విడుదలయ్యే ఉపేంద్ర గాడి అడ్డా సినిమా చూస్తే అర్థమవుతుంది. కొత్తవారిని ఆదరిస్తారు.' అని కోరుకుంటున్నట్లు హీరో కంచర్ల ఉపేంద్ర తెలిపాడు. -
కాంగ్రెస్కు మరో కొత్త నటుడు దొరికాడు: చంద్రబాబు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రూపంలో మరో కొత్త నటుడు దొరికాడని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. సోమవారం ఆయన జేడీయూ నేత శరద్ యాదవ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కిరణ్కు ధైర్యముంటే సోనియా ఇంటి ముందు ధర్నా చేయాలని సవాల్ విసిరారు. టెన్ జన్పథ్ రాసిన స్ర్కిప్ట్ ప్రకారం సీఎం నటిస్తున్నాడని ఆరోపించారు. ఇదిలావుండగా రాష్ట్ర విభజనపై చంద్రబాబు మరోసారి అస్పష్ట వైఖరి ప్రదర్శించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్కు వస్తే అనుకూలంగా ఓటేస్తారా లేక వ్యతిరేకంగా ఓటేస్తారా అన్న మీడియా ప్రశ్నకు చంద్రబాబు సమాధానం దాటవేశారు. శరద్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం ఇరు ప్రాంతాల్లో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నామని అన్నారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
రేపే అప్పన్న చందనోత్సవం
రాజకీయ పోరు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement