-
గుండెపోటుతో సీపీఐ జిల్లా సహాయక కార్యదర్శి మృతి
విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సీపీఐ జిల్లా సహాయక కార్యదర్శి బడుగురామరాజ్యం(40) ఆకస్మికంగా మృతిచెందారు. నాలుగు రోజుల క్రితం ఆకస్మికంగా గుండెల్లో నొప్పి రావడంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అన్ని మతాలను గౌరవించడమే లౌకికవాదం
సుల్తాన్బజార్/కలెక్టరేట్, న్యూస్లైన్: భారతదేశంలో రామరాజ్యం రావాలంటే రాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని రుషికేష్ పీఠాధిపతి డాక్టర్ రామేశ్వర్దాస్ స్వామీజీ ఆకాంక్షిం చారు. బుధవారం సామూహిక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎంజె మార్కెట్ గణేష్ చౌక్లో ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భారతదేశంలో కోట్లాది భక్తులకు ఆరాధ్య దైవమైన శ్రీరాముడి జన్మస్థలంలో రామమందిరం కట్టకపోవడం సిగ్గుచేటన్నారు. హిందువులు ఏ శుభకార్యం తలపెట్టినా మొదట వినాయకుడిని పూజిం చడం ఆచారమన్నారు. దేశంలో లౌకిక వ్యవస్థకు పాలకులు వక్రభాష్యం చెబుతున్నారని పేర్కొన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవించడమే నిజమైన భారతీయ లౌకికవాదమన్నారు. కమలానంద భారతీ స్వామీజీ మాట్లాడుతూ హిందువులంతా ఒకే కుటుంబంలా కలిసి జీవిస్తూ ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలన్నారు. విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు రాఘవరెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు హైందవ జాతి ఐక్యతను చాటుతాయన్నారు. తొలుత స్వాగత వేదిక వద్దకు విచ్చేస్తున్న రామేశ్వర్దాస్ స్వామీజీని గాంధీభవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంత్రావు స్వాగత వేదికకు స్వామీజీ వస్తేనే వినాయక మండపాలు కదులుతాయని పోలీసులను హెచ్చరించారు. దీంతో పోలీసులు స్వామీజీని స్వాగతవేదిక వద్దకు అనుమతించారు. ఈ వేదికపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు బండారు దత్తాత్రేయ, ఆధ్యాత్మికవేత్త నాగఫణిశర్మ, మాజీ ఎమ్మెల్యే బద్ధం బాల్రెడ్డి, బీజేపీ నగర అధ్యక్షులు బి. వెంకట్రెడ్డిలతో పాటు పలువురు సం ఘ్పరివార్ నాయకులు పాల్గొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
‘మిల్లెట్ సిస్టర్స్’ ఆదర్శం
పెద్దంపేటలో ఈతవనం దహనం
‘జ్యోతిష్మతి’ విద్యార్థులతో వెబినార్
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ఏఎంసీలో ధాన్యం చోరీ
మద్యం మత్తులో భార్యపై దాడి
పోలీసుల అదుపులో లక్కీ డ్రా నిర్వాహకులు
అట్టహాసంగా లయన్స్క్లబ్ మల్టికాన్
ప్రాణం తీసిన పాతకక్షలు
బీపీని నియంత్రిస్తేనే ఆరోగ్యం
తప్పక చదవండి
- Delhi Chief Minister Arvind Kejriwal: భారత్లో ‘రష్యా’ పరిస్థితులు
- ‘మిల్లెట్ సిస్టర్స్’ ఆదర్శం
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- కూటమి రేపిన కలకలం...మైనార్టీల్లో కలవరం!
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం మార్కెట్ ఆధునీకరణ
- రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ
- Lok Sabha Election 2024: అభిజిత్ గంగోపాధ్యాయ్కు ఈసీ నోటీసులు
- రుణమాఫీపై నేడు నిర్ణయం
- ఏడేళ్ల తర్వాత సవాల్ చేస్తారా?
Advertisement