-
బాలీవుడ్లో కరోనా కలకలం!
ముంబై: బాలీవుడ్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే బచ్చన్ కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. అంతేకాకుండా ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ మినహా మిగతా కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ నేపధ్యంలో ముంబైలోని పలువురు ప్రముఖులకు కరోనా సోకినట్లు పలు వదంతులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కపూర్ ఫ్యామిలీకి కూడా కరోనా సోకిందని, ఇప్పటికే నీతూ కపూర్, రన్బీర్ కపూర్లకు కోవిడ్ నిర్ధారణ అయినట్లు వస్తోన్న వార్తలపై రిద్ధిమ కపూర్ స్పందించారు. తామంతా ఫిట్గా ఉన్నామని ఇలాంటి అసత్య వార్తలను ప్రచారం చేయోద్దని కోరింది. అటెన్షన్ కోసం ఇలాంటి వార్తలు రాస్తారా అంటూ రిద్ధిమ ఫైర్ అయ్యారు. రిద్ధిమ ఏర్పాటు చేసిన పుట్టినరోజు పార్టీకి అమితాబ్ మనువడు అగస్థ్య నందా వెళ్లారని, ఆయన ద్వారానే బచ్చన్ కుటుంబ సభ్యులకు కరోనా వచ్చిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. (వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంది: వైద్యులు) View this post on Instagram Attention seeking ??? Least verify/ clarify ! We are fit We are good ! Stop spreading rumours ! #lunatics #fakenews A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on Jul 11, 2020 at 12:31pm PDT మరోవైపు ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని ఆసుపత్రిలో చేరినట్లు వదంతులు వచ్చాయి. దీంతో తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ ఆమె ట్విటర్ ద్వారా వీడియోను పోస్ట్ చేశారు. (ఆరోగ్యంపై పుకార్లు.. స్పందించిన సీనియర్ నటి) కొన్ని రోజల క్రితం నీతూ కపూర్ 62వ పుట్టినరోజు సందర్భంగా రిద్ధిమ కపూర్ పార్టీ నిర్వహించారు. ఈ వేడుకలో కపూర్ ఫ్యామిలీ సహా అగస్థ్య నందా, నితాషా నంద, కరణ్ జోహార్ సహా పలువురు పాల్గొన్నారు. View this post on Instagram The richest are the ones with good relationships!!! We all need love ,support strength from our loved ones always 💕💕💕💕I feel the richest today 🤗🤩 A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on Jul 8, 2020 at 11:59am PDT -
జాక్పాట్ కొట్టేసింది!
గ్లామర్ పాయింట్ విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన రిదిమకు అకాడమీ సినిమాల గురించి మాట్లాడుకునే అవకాశం కంటే అకాడమిక్ పుస్తకాల గురించి మాట్లాడే అవకాశమే ఎక్కువగా వచ్చేది. సినిమాల గురించి మాట్లాడుకున్న సందర్భం కంటే సీరియస్ టాపిక్ల మీద మాట్లాడుకున్న సందర్భాలే ఎక్కువ. న్యూయ్యార్క్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత బుద్ధిగా వాల్స్ట్రీట్లో 9 టు 5 జాబ్లో చేరింది రిదిమ. అయినంత మాత్రాన మనసులో దాగున్న ‘కళ’ ఊరికే ఉంటుందా? అందుకే నెలలు తిరక్కుండానే ఆ ఉద్యోగానికి గుడ్బై చెప్పి తన అభిరుచిని వెదుక్కుంటూ ముంబాయికి వచ్చింది రిదిమ. సినిమాల కంటే ముందు వొడాఫోన్, కోకోకోలా, టైటాన్... మొదలైన యాడ్స్లో నటించింది. అయితే ఇప్పుడు ఆమె జాక్పాట్ కొట్టేసింది అంటున్నారు సినీ విశ్లేషకులు. ఎందుకంటే జోయా అఖ్తర్ ‘దిల్ దడ్కన్’ సినిమాలో నటించే అవకాశం ఆమెకు వచ్చింది. తనకు ‘2015’ బాగా కలిసొచ్చే సంవత్సరం అని రిదిమ నమ్ముతోంది. ఆమె నమ్మకం నిజం కావాలని ఆశిద్దాం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement