-
మహాత్ముడిని ఆదర్శంగా తీసుకోవాలి
ఖమ్మం వైరారోడ్ : వివిధ పార్టీల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 147వ జయంతిని ఆదివారం నిర్వహించారు. టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింసా మార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. గాంధీ సాధించి పెట్టిన స్వాతంత్ర ఫలాలను ప్రతి ఒక్కరికీ అందేలా కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మేయర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, బిచ్చాల తిరుమలరావు, ఆర్జేసీ కృష్ణ కార్పొరేటర్లు మచ్చా నరేందర్, శీలంశెట్టి వీరభద్రం పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో... స్థానిక సంజీవరెడ్డి భవన్లో గాంధీ చిత్రపటానికి జిల్లా అధ్యక్షుడు ఐతం సత్యం పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు జహీర్అలీ, కొత్తా సీతారాములు, యర్రం బాలగంగాధర్తిలక్, దీపక్ చౌదరి, బానోత్ బాలాజీ నాయక్, పాషా, సైదులునాయక్ పాల్గొన్నారు. 43వ డివిజన్లోని గాంధీ విగ్రహానికి మేయర్ పాపాలాల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాసరావు తోట వీరభద్రం, అన్నం శ్రీనివాసరావు, పేళ్లూరి విజయ్కుమార్ పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. ఖమ్మం లోక్సభ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు ప్రదీప్షా, క్రాంతికుమర్ ఆధ్వర్యంలో జవీనసంధ్యం వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అహ్మద్, సాయి, రాకేష్, అజ్గర్ పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయంలో.. ఖమ్మం అర్బన్ : జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆదివారం గాంధీ జయంతిని నిర్వహించారు. జిల్లా పార్టీ సమన్వయ కార్యదర్శి తోటకూరి శివయ్య గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణమూర్తి, ఏలూరి శ్రీనివాసరావు, రాయిపూడి జయాకర్, గొడ్డె మాధవరావు, గొల్లపుడి హరికృష్ణ, సుమంత్, చిత్తారి సింహాద్రి, వెంకటనారాయణ, సురేష్, భిక్షపతి, శ్రీను, సందీప్, అశోక్ పాల్గొన్నారు. -
మిస్టర్ ఇండియా అవుతారా?
దండోరా ‘లక్షలాది భారతీయ పురుషులకు రోల్మోడల్ కావాలనుకుంటున్నారా? ఆడవాళ్ల హృదయాలలో గ్రీకువీరుడిగా నిలిచి పోవాలనుకుంటున్నారా? సమాజంలో ప్రముఖుడిగా నిలవాలనుకుంటున్నారా? బంగారంలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మాతో చేతులు కలపండి’ అంటోంది ‘మెన్స్ ఎక్స్పి’ ఫ్యాషన్ మ్యాగజైన్. ఈ పోటీలో పాల్గొనడానికి అర్హతలు: - చూడడానికి బాగుండాలి, శారీరక దృఢత్వం ఉండాలి స్టైలిష్గా ఉండాలి దీంతో పాటు ప్రతిభ ఉండాలి ఇతరులను హాయిగా నవ్వించగలగాలి.పై మూడు అర్హతలు మీలో ఉంటే చాలు ‘మిస్టర్ ఇండియా’ టైటిల్ గెలుచుకోవడానికి కావలసిన సరుకు మీలో ఉన్నట్లే. ఈ పోటీకి నిరభ్యంతరంగా నిండు ధైర్యంతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోటీలో విజేతగా నిలిచినవారు ‘మిస్టర్ వరల్డ్’ టైటిల్ కోసం ప్రపంచం నలుమూలల నుంచి ‘మోస్ట్ స్టైలిష్మెన్’తో పోటీ పడవచ్చు. ‘‘ప్రతి ఒక్కరూ మిస్టర్ ఇండియా టైటిల్ను గెలుచుకోలేకపోవచ్చు. కానీ ఆ అవకాశమేదో మీకు వస్తే సంతోషమే కదా!’’ అంటోంది మెన్స్ ఎక్స్పి.నిజమే కదా... ఏ పోటీలో మన విజయం దాగుందో ఎవరికి తెలుసు. మీకు ఆసక్తి ఉంటే పోటీలో పాల్గొనండి. అదృష్టం మీ వైపు ఉంటే టైటిల్ గెలుచుకోండి. రాత్రికి రాత్రే సెలబ్రిటీ కండి. రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. వివరాలకు: mensxp.com mrindia2014
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్బంప్సే!
Sangeetha Sringeri: పునీత్ రాజ్కుమార్ సమాధి వద్ద నటి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
కేజ్రీవాల్ నివాసానికి స్వాతి మలీవాల్.. సీన్ రీ కన్స్ట్రక్షన్?
కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
సీరియల్లో హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన నటి.. ఫైన్ కట్టాల్సిందే!
మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం.. ఈడీ చరిత్రలో తొలిసారిగా
సంతోషంలో కావ్యా మారన్.. కేన్ విలియమ్సన్ను పలకరించి మరీ! (ఫొటోలు)
‘విద్య వాసుల అహం’ మూవీ రివ్యూ
తప్పక చదవండి
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement