-
ఛ..మరీ చెత్తగా అదే మా కొంప ముంచింది..
-
సాక్షి టీవీ జర్నలిస్టు జోయల్కు పురస్కారం
-
నీడల వెలుగులు!
సాక్షి ఫోకస్ సాక్షి టీవీలో ప్రతి శనివారం రాత్రి 8.30 గం.కు ప్రసారం అయ్యే ‘బతుకు చిత్రం’ కార్యక్రమం 150 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. సామాన్యుల కష్టాలకు, కన్నీళ్లకు దర్పణంగా నిలుస్తూ, ఏ అండా లేని ప్రజల మనోభావాలకు పట్టం కడుతూ, మనసు లోతుల్లో దాగిన ఆలోచనల్ని ‘బతుకు చిత్రం’ ద్వారా ఆవిష్కరిస్తున్నారు ఆ కార్యక్రమ సమర్పకులు ఎ.సంజీవ్ జోయల్ కుమార్, ఆయన బృందం. దిల్సుఖ్నగర్ పేలుళ్ల అనంతరం వెల్లివిరిసిన మానవత్వం మొదలు ఆదివాసీల అవస్థల వరకు ఈ బృందం ఎన్నో బతుకు చిత్రాలను టీవీ వీక్షకుల మనసుకు హత్తుకునేలా చిత్రీకరించింది. జీవన ప్రతిబింబాలు సంప్రదాయక కులాల సమస్యలు, చేనేతన్నల బతుకులు, మతపర సంప్రదాయాలు, కళలు, కళారంగాల కడగండ్లు; మ్యూజిక్, గ్లామర్ రంగాలు, మీడియా పోకడలు, జీవవైవిధ్య సమస్యలు, వైవిధ్య గ్రామాలు, వ్యవసాయరంగ స్థితిగతులు, హైదరాబాద్ హస్తకళలు, ఇండియాలో ఇమిడిపోయిన విదేశీయులు, వలస జీవితాలు, మానవీయ అనుబంధాలు, మహిళాభ్యుదయం, ఆరోగ్యం–శాంతి భద్రతలు, మైనారిటీల ఆవేదనలు, దివ్యాంగుల మనోగతాలు, నూతన వృత్తుల మంచిచెడ్డలు, క్లిష్టమైన వృత్తుల లోతుపాతులు, పోకడలు, ఇతర సాధారణ అంశాలు, చరిత్రలో నిలిచిపోయే జ్ఞాపకాలు.. ఇలా అనేక జీవన కోణాలను అత్యంత హృద్యంగా జోయల్ టీమ్ చిత్రీకరించింది. ప్రముఖుల ప్రశంసలు ఈ సుదీర్ఘ ప్రయాణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో, మూడు ప్రధాన ప్రాంతాల్లో ఉండే ప్రజల జీవితాల్లోకి తొంగి చూసే ప్రయత్నం చేసింది బతుకు చిత్రం టీమ్. సాక్షి టీవీ చేసిన ఈ కృషిని వివిధ రంగాలలోని ప్రముఖులు ప్రశంసించారు. ‘‘చిత్రాలు అందంగా ఉండాలంటే రంగులు ఉండాలి. అన్ని రంగుల్లో అందమైన రంగు మానవత్వం పూసిన రంగు. రెహమాన్ అనుకుంటాను. ఒక బస్ డ్రైవర్. దిల్సుఖ్నగర్ బ్లాస్ట్ తర్వాత.. అరవై మందిని.. డ్యూటీ అయిపోయిన తర్వాత కూడా తన బస్లో వేసుకుని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అలాంటి రెహమాన్తో కాసేపు కూర్చోకపోతే ఎట్లా? మనం మీడియాలో ఎందుకు ఉన్నట్లు?! అలాంటి రెహమాన్తో కూర్చుంటే.. ‘అబ్బ.. ఇవాళ్టికి కూడా దేవుడు ఇక్కడే ఎక్కడో మనతోపాటే ఉన్నాడు’ అన్న భరోసా కలుగుతుంది. ఇలాంటి కథనాలను జోయల్ టీమ్ మరిన్ని అందించాలని సాక్షి ఫీచర్స్ ఎడిటర్ ప్రియదర్శిని రామ్ అభినందించారు. - సాక్షి టీవీ జర్నలిస్ట్, ‘బతుకుచిత్రం’ సమర్పకులు ఎ.సంజీవ్ జోయల్ కుమార్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement