-
విశాఖ బీచ్ సూపర్
విశాఖ సిటీ: విశాఖ ఆర్కే బీచ్ అందానికి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ స్టీవ్ హార్మిసన్ ఫిదా అయ్యాడు. భారత్లో తాను చూసిన బీచ్లలో రామకృష్ణ బీచ్ అత్యంత శుభ్రమైనది అని కితాబిచ్చాడు. భారత్–ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ కోసం హార్మిసన్ విశాఖకు వచ్చాడు. ఆయన మ్యాచ్ చివరి రోజు ఆర్కే బీచ్ను సందర్శించాడు. హార్మిసన్ యూకేకు చెందిన టాక్స్పోర్ట్స్ చానల్తో మాట్లాడుతూ భారత్లో తాను అనేక బీచ్లను సందర్శించానని, విశాఖ ఆర్కే బీచ్ ఉన్నంత క్లీన్గా మరెక్కడా కనిపించలేదన్నాడు. రోడ్డుకు అతి సమీపంలోనే బీచ్ ఉండడం, యంత్రాల ద్వారా క్లీనింగ్ చేయడం అద్భుతంగా ఉందని చెప్పాడు. విశాఖ ప్రజలు కూడా చాలా స్నేహపూర్వకంగా ఉన్నారని హార్మిసన్ ప్రశంసించాడు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో... రాష్ట్ర ప్రభుత్వం చొరవతో విశాఖ సముద్ర తీర ప్రాంతాలు సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు మునుపెన్నడూ లేని విధంగా తీర ప్రాంతాల్లో వ్యర్థాలను తొలగించేందుకు జీవీఎంసీ అధికారులు ప్రత్యేక యంత్రాలను వినియోగిస్తున్నారు. సముద్రం కోతకు గురికాకుండా విశాఖ పోర్టు డ్రెడ్జింగ్ చేపడుతోంది. గతంలో లేని విధంగా కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు ప్రత్యేక పర్యాటక బీచ్లను అభివృద్ధి చేస్తోంది. రుషికొండ బీచ్లో కల్పించిన సదుపాయాల కారణంగా ప్రతిష్టాత్మకమైన బ్లూ ప్లాగ్ సర్టిఫికేషన్ -
వరల్డ్ టెస్ట్ మ్యాచ్ లో కప్ ని సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా
-
IND Vs AUS: తొలి టెస్టు మ్యాచ్ (ఫొటోలు)
-
తొలి టెస్ట్మ్యాచ్కు వైఎస్ఆర్ స్టేడియం రెడీ
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ నిర్వహణకు విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియం సిద్ధమౌతుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే అన్ని హంగులతో స్టేడియం సిద్ధమెనా నేటికి ఆ కల నేరవేరనుంది. నవంబర్ 15వ తేదీన ఇంగ్లాండ్ జట్టుతో పాటు ఆతి«థ్యజట్టు భారత్ తొలి టెస్ట్ మ్యాచ్ ఈ స్టేడియంలో ఆడేందుకు విశాఖ చేరుకోనున్నాయి. సిరీస్లో భాగంగా భారత్ పర్యటిస్తున్న ఇంగ్లాండ్ రెండో టెస్ట్ మ్యాచ్ను ఇక్కడ ఆడనుంది. నవంబర్ 17నుంచి ఐదు రోజుల పాటు ఈ మ్యాచ్ జరగనుంది. నవంబర్ 15 ఉదయం ప్రత్యేక విమానంలో ఇరుజట్ల ఆటగాళ్లు విశాఖ చేరుకోనుండగా...సాయంత్రం స్టేడియంలో ప్రాక్టీస్ చేయనున్నారు. జాతీయ జట్టులో ఆర్హత సాధించేందుకు ఎంపికగా జరిగే డొమెస్టిక్ క్రికెట్ మ్యాచ్లతో పాటు ఐపిఎల్, టీ20, వన్డే అంతర్జాతీయ మ్యాచ్లకు వైఎస్ఆర్ స్టేడియం ఇప్పటికే వేదికగా నిలిచి... మ్యాచ్లను విజయవంతంగా ముగించింది. ఒక్క టెస్ట్ మ్యాచూ జరగలేదనే విశాఖ క్రీడాభిమానుల చింతను దూరం చేస్తూ ఆహ్వానజట్టు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రతినిధి బందం విశాఖలోని స్టేడియాన్ని శుక్రవారం పరిశీలించింది. స్టేడియంలో పిచ్లను నిశితంగా పరిశీలించింది. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన అంతర్జాతీయ మ్యాచ్లకు టెస్ట్ మ్యాచ్ భిన్నం. పిచ్లు సయితం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నాయి. వాటి కండిషన్స్ ఎలా ఉన్నాయనే విషయాన్ని బందంలోని సభ్యులు జాన్ డొనాల్డ్, ఆంధోని ఈథర్, రినాల్డ్ కై ్లడ్ నిశితంగా పరిశీలించారు. ఔట్ ఫీల్డ్, డ్రై నేజీ వ్యవçస్థలతో పాటు ప్రాక్టీస్ చేసుకునే నెట్స్ను పరిశీలించారు. అటగాళ్లకు భద్రతా విషయాలను ఏసిఏ ప్రతినిధుల్ని అడిగి తెలుసుకున్నారు. ఏసిఏ అధ్యక్షుడు సోమయాజులు, ఉపాధ్యక్షుడు జిజెజె రాజు, సంయుక్త కార్యదర్శి అరుణ్కుమార్, ఏసిఏ మీడియా మేనేజర్ మోహన్ తదితరులు ఇంగ్లాండ్ బందానికి స్టేడియంలోని వసతుల్ని వివరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
అదుపుతప్పిన అమిత్ షా హెలికాప్టర్.. నేలను తాకబోయి...
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement