-
ఆయుష్ ఉద్యోగులకు బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం మెడికల్ : ఆయుష్ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు ఆదివారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. జేసీ–2 ఖాజామొహిద్దీన్ పర్యవేక్షణలో ఆయుష్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ (ఆర్డీడీ) వెంకట్రామ్ నాయక్, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, నేషనల్ హెల్త్ మిషన్ డీపీఎం డాక్టర్ అనిల్కుమార్, డీఐఓ డాక్టర్ పురుషోత్తం సమక్షంలో బదిలీల ప్రక్రియ చేపట్టారు. ఆయుర్వేద, హోమియో, యునానీ ఆస్పత్రుల్లో పని చేస్తున్న 24 మంది కాంపౌండర్లు, 17 మంది క్లాస్–4 ఉద్యోగులకు బదిలీ చేశారు. ఎన్జీఓ సంఘం లేఖలతో వచ్చిన ఇద్దరు ఉద్యోగులకు యథాస్థానాల్లో ఉంచారు. కార్యక్రమంలో ఆయుష్ వైద్యులు డాక్టర్ తిరుపతినాయుడు, డాక్టర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
నేడు ఆరోగ్యశాఖలో బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం మెడికల్ : వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల కౌన్సెలింగ్ శనివారం ఉదయం 10 గంటలకు చేపట్టనున్నారు. డీఎంహెచ్ఓ కార్యాలయ మీటింగ్ హాల్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీహెచ్ఏ, ఎల్డీ కంప్యూటర్, ఎఫ్డబ్ల్యూడబ్ల్యూ, ఫార్మసిస్టులు, ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ టెక్నీషియన్, డ్రైవర్స్, ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు, స్వీపర్లు, వాచ్మన్లు తదితర కేడర్ల ఉద్యోగులకు కౌన్సెలింగ్ ఉంటుంది. కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జేసీ–2 ఖాజామొహిద్దీన్ రానున్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేశ్నాథ్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ జరుగుతుంది. అన్ని కేడర్లకు సంబంధించి బదిలీలకు 295 మంది అర్హులున్నట్లు అధికారులు తేల్చారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
T20 WC: నెదర్లాండ్స్ జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడికి చోటు
వర్షం ఎఫెక్ట్.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ ఔట్
ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ ఛాన్స్ . అలా జరిగితేనే?
రాజస్తాన్ రాయల్స్కు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన బట్లర్
డిప్రెషన్లో ఉపాసన, అత్తారింటికి వెళ్లిన రామ్చరణ్ (ఫోటోలు)
రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. త్వరలోనే రిటైర్మెంట్!?
ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా ఓటెత్తింది: సజ్జల
ఏపీలో పోలింగ్ శాతం పెరిగింది: ఏపీ సీఈవో
బాబర్ ఆజం అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
పెట్రోల్ బాంబులతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement