-
బాలుడు స్కూలుకు వేళ్లలేదని మేనమామ దాష్టికం
-
భర్త శవంతో అత్తారింటిముందు కోడలు ధర్నా
ప్రేమించి పెండ్లి చేసుకున్నాడనే కారణంతో అత ని తల్లిదండులు కుమారుడి మృతదేహాన్ని కూడా ఇంటికి అనుమతించక పోవడంతో శవంతో అత్తారింటి ముందు భార్య, పిల్లలు ధర్నా చేసిన సంఘటన ఆరణిలో బుధవారం జరిగింది. గుమ్మిడిపూండి సమీపంలోని ఆరణికి చెందిన వెంకటేశన్ కుమారుడు విజయకుమార్(34). ఇతను, ఆగరపాక్కం గ్రామానికి చెందిన సింధు(24) పెద్దలకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆరణిలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ అక్కడే ఓ ఇంటిలో అద్దెకు ఉన్నాడు. వీరికి త్రిష(9), అశోక్(7) ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో విజయకుమార్ మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో భార్య సింధు భర్త శవాన్ని అద్దెకుంటున్న ఇంటికి తీసుకొని వెళ్లింది. ఇంటి ఓనర్ మృతదేహం పెట్టవద్దని చెప్పడంతో సింధు గ్రామంలోని అత్తారింటికి మృతదేహాన్ని తీసుకొని వెళ్లింది. విషయం తెలుసుకున్న అత్తమామలు ఇంటికి తాళంవేసి బయటకు వెళ్తున్నారు. దీంతో ఇంటి ఆవరణలోనే శవాన్ని ఉంచి సింధు తన ఇద్దరు పిల్లలతో ధర్నాకు దిగింది. ఆమెకు మద్దతుగా మహిళా సంఘాల వారు ఆరణి రోడ్డుపై ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న ఆరణి పోలీసులు వచ్చి మృతుడి భార్య సింధుతో చర్చలు జరిపారు. తన భర్త మృతదేహానికి అంత్యక్రియలు జరిపించాలని అత్తమామలను డిమాండ్ చేసింది. దీంతో పోలీసులు మృతుడి తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా రప్పించి మాట్లాడతామని హామీ ఇచ్చారు. ఇప్పటికే రెండు రోజులైందని భార్య సింధు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల హామీతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
Advertisement