అనకాపల్లిటౌన్: బీసీలకు చట్టసభల్లో అధిక ప్రాధాన్యత కల్పించాలని ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమసంఘ వ్యవస్థాపకుడు మొల్లి రమణబాబు రాజకీయ ర్టీలను డిమాండ్ చేశారు. స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్కో పార్లమెంట్ పరిధిలో నాలుగు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థానాలను బీసీలకు కేటాయించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తమకు అధిక ప్రాధాన్యత ఇస్తుందో ఆ పార్టీకే బీసీల మద్దతు ఉంటుందన్నారు. సంఘం ఉత్తరాంధ్ర జిల్లా కార్యదర్శి పిల్లల శంకర్, ప్రధాన కార్యదర్శి కృష్ణంనాయుడు, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జగ్గఅప్పారావు, జిల్లా ఉపాధ్యక్షుడు అప్పారావు, మాజీ సర్పంచ్ రామనాయుడు పాల్గొన్నారు.
చట్టసభల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలి
Published Wed, Nov 15 2023 1:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
Advertisement