నెల్లూరు (అర్బన్): కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నెల్లూరులోని పెద్దాస్పత్రి (జీజీహెచ్)లో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు. ఇందులో అదనంగా 50 బెడ్లను రాష్ట్ర మంత్రులు అనిల్కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు అనిల్కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రోగుల ఇబ్బందులు తొలగించేందుకు అదనపు బెడ్స్ ఏర్పాటు చేశామన్నారు. పెద్దాస్పత్రిలో బెడ్స్ నిండిపోవడంతో బయట ఆవరణలో షెడ్లు వేసి అన్ని సౌకర్యాలతో ఆక్సిజన్ బెడ్స్ సిద్ధం చేశామని తెలిపారు.
అవసరాన్ని బట్టి బెడ్ల సంఖ్యను పెంచుతామన్నారు. కాగా, స్థానిక ఏసీ స్టేడియంలో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో కృష్ణచైతన్య విద్యాసంస్థల సౌజన్యంతో ఏర్పాటు చేసిన రెండు మొబైల్ బస్సులను మంత్రులు ప్రారంభించారు. ఆస్పత్రిలో బెడ్ సకాలంలో అందక ఇబ్బంది పడుతున్న వారి కోసం తాత్కాలికంగా ఈ బస్సులను ప్రారంభించినట్టు తెలిపారు. బస్సులో ఆక్సిజన్ సౌకర్యంతో పాటు పడుకునేందుకు వీలుగా ఒక్కో బస్సుకు 9 సీట్లను సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ చక్రధర్బాబు, డీఎంహెచ్వో డాక్టర్ రాజ్యలక్ష్మి, పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ పాల్గొన్నారు.
నెల్లూరులో జర్మన్ షెడ్స్తో అదనపు బెడ్లు
Published Tue, May 18 2021 5:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement