టీడీపీ నేత వినోద్‌ జైన్‌ అఘాయిత్యానికి నిరసనగా ర్యాలీలు | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత వినోద్‌ జైన్‌ అఘాయిత్యానికి నిరసనగా ర్యాలీలు

Published Sun, Jan 30 2022 6:48 PM

Vijayawada Young Girl Suicide: Candle Protest By Women - Sakshi

సాక్షి, కృష్ణా: విజయవాడకు చెందిన 14 సంవత్సరాల మైనర్ బాలిక ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ అఘాయిత్యానికి నిరసనగా వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీలు చేపట్టింది.టీడీపీ నేత వినోద్‌ జైన్‌ అఘాయిత్యానికి నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మేయర్‌ భాగ్యలక్ష్మీ, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. ఈ ర్యాలీలో కొందరు.. బాలికలు, మహిళలపై టీడీపీ నాయకులు అరాచకాలు నశించాలని ప్లకార్డు పట్టుకుని తమ నిరసనను తెలియజేశారు.

Advertisement
Advertisement