నేడు చోడవరం, రాజంపేట నియోజకవర్గాల్లో సాధికార యాత్ర | Sakshi
Sakshi News home page

నేడు చోడవరం, రాజంపేట నియోజకవర్గాల్లో సాధికార యాత్ర

Published Tue, Dec 12 2023 5:09 AM

YSRCP Samajika Sadhikara Yatra at Rajam peta Constituency on December 12 - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది.

మంగళవారం అనకాపల్లి జిల్లాలో చోడవరం, అన్నమయ్య జిల్లాలో రాజంపేట నియో­జకవర్గాల్లో సామాజిక సాధికార యాత్ర జరుగుతుంది. బడుగు, బలహీన, వెనుకబ­డిన, మైనార్టీ వర్గా­లకు సీఎం జగన్‌ చేసిన మేలును యాత్రలో ఆ వర్గాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు వివరించనున్నారు.

Advertisement
Advertisement