కారెంపూడి: అక్రమంగా గ్రానైట్ను తరలిస్తున్న 14 లారీలను పట్టుకుని తగు చర్యల నిమిత్తం దాచేపల్లి మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్కు అప్పగించామని ప్రాంతీయ నిఘా, అమలు అధికారి కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. కారెంపూడి సమీపంలోని శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద, కారెంపూడిలో, మా చర్ల సాగర్ రోడ్డులో బుధవారం రాత్రంతా నిఘా పెట్టి అక్రమంగా తరలిపోతున్న గ్రానైట్ లారీలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పట్టుకున్న వాటిలో 13 లారీలలోని గ్రానైట్కు మైనింగ్ ట్రాన్సిట్ పాసులు లేవని, మరో లారీకి ఈ వే బిల్లు లేకుండా వెళ్తున్నాయని పేర్కొన్నారు. గ్రానైట్ లారీలు ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి కారెంపూడి మీదగా ఏవిధమైన బిల్లులు లేకుండా హైదరాబాదు, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు అక్రమంగా తరలిపోతున్నాయని అందిన సమాచారం మేరకు నిఘా పెట్టి ఈ గ్రానైట్ లారీలను పట్టుకున్నామని పేర్కొన్నారు.
14 గ్రానైట్ లారీల పట్టివేత
Published Fri, Mar 17 2023 2:10 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement