తూర్పుగోదావరి: కల్తీ కల్లు తాగి నలుగురు మృతి | Sakshi
Sakshi News home page

తూర్పుగోదావరి: కల్తీ కల్లు తాగి నలుగురు మృతి

Published Wed, Feb 2 2022 4:35 PM

Tribals Deceased After Drinking Adulterated In East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: జిల్లా ఏజెన్సీలో కల్తీ కల్లు తాగి నలుగురు గిరిజనులు మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. రోజు సేవించే కల్లు ఎలా కల్తీకి గురైందనే విషయం అంతు చిక్కకుండా ఉంది. ఎవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా అన్న కోణంలో కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. ఏజెన్సీ రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో  ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement
Advertisement