రాజుపాలెం: దేవరంపాడు దేవస్థానం సమీపంలో ఎకో పార్కు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినట్లు నరసరావుపేట ఫారెస్టు రేంజ్ అధికారి డీవీ రమణ తెలిపారు. పార్కు కోసం గురువారం అటవీ అధికారులు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఫారెస్టు రేంజ్ అధికారి మాట్లాడుతూ దేవస్థానం వద్ద అభివృద్ధి పనులు, పార్కు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. చిల్ట్రన్స్ పార్కు, యాగశాల, పంచవటి వనం, నక్షత్రరాశి వనం ఏర్పాటుకు స్థలం పరిశీలించినట్టు వెల్లడించారు. భక్తులు పొంగళ్లు పొంగించేందుకు షెడ్, బాత్ రూమ్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. అభివృద్ధి పనులకు కొలతలు తీశారు. కార్యక్రమంలో డెప్యూటీ రేంజ్ అధికారి నీలిమాదేవి, గుళ్లపల్లి ఫారెస్టు బీట్ అధికారి ఎస్.గోవిందరాజు, షైకింగ్ ఫోర్స్ మరియ దాసు బాషా తదితరులు పాల్గొన్నారు.
దేవరంపాడు వద్ద ఎకో పార్కుకు కేంద్రం అనుమతి
Published Fri, Nov 17 2023 1:40 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement