తాడికొండ: మిచాంగ్ తుఫాన్ వల్ల ఏర్పడిన విద్యుత్ అంతరాయాన్ని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించినట్లు సీఆర్డీఏ విద్యుత్ సర్కిల్ ఎస్ఈ డాక్టర్ పి.విజయ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఆర్డీఏ సర్కిల్ పరిధిలోని 12 మండలాలు, మున్సిపాలిటీలో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిందని, వీటన్నింటినీ ఏపీ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పద్మ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు తుఫాన్ తీరం దాటిన 18 గంటల్లోపే మరమ్మతులు చేసి పునరుద్ధరించామన్నారు. అతి తక్కువ సమయంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో పాటు జరిగిన నష్టాన్ని అంచనాలు రూపొందించి ఏపీసీపీడీసీఎల్ సంస్థకు సమర్పించినట్లు తెలిపారు.
తక్షణమే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
Published Thu, Dec 7 2023 1:24 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement