భూపాలపల్లి అర్బన్: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సాధారణ ఎన్నికల పరిశీలకులు అభయ్నందన్ అభస్తా అన్నారు. గురువారం జంగేడు, వేశాలపల్లి పరిధిలోని 48, 58 పోలింగ్ కేంద్రాలను ఆయన తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్, నోడల్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. తాగునీరు, టాయిలెట్, మంచి వెలుగు, కరెంట్ సౌకర్యం, దివ్యాంగుల కోసం ప్రత్యేక ర్యాంపులు, సహాయార్థం అవసరమైన ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు బూత్స్థాయి అధికారులను ఆదేశించారు. నూతన ఓటర్లకు ఓటువేసే ప్రక్రియ సులభంగా అర్థమయ్యే విధంగా ఓటర్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు, ఈవీఎం వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. ఈ పర్యటనలో సంబంధిత అధికారులు, సాధారణ పరిశీలకులు ఉన్నారు.
పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పన
Published Fri, Nov 10 2023 5:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement