సీఎంపీఎఫ్‌పై అవగాహన | Sakshi
Sakshi News home page

సీఎంపీఎఫ్‌పై అవగాహన

Published Fri, Nov 10 2023 5:22 AM

-

భూపాలపల్లి అర్బన్‌: కోల్‌ మైన్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (సీఎంపీఎఫ్‌)పై ఏరియా సింగరేణి అధికారులకు సీఎంపీఎఫ్‌ రీజనల్‌ కమిషనర్‌ హరిపచౌరీ బృందం సభ్యులు అవగాహన కల్పించారు. ఏరియా జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏరియా జీఎం శ్రీనివాసరావు అధ్యక్షతన అవగాహన కల్పించారు. ఉద్యోగి చనిపోయినప్పుడు, అతని నామినేషన్స్‌ లేనప్పుడు సీఎంపీఎఫ్‌ సెటిల్‌మెంట్‌ చేయాలన్నారు. ఫారం–సీ, రెఫ్‌–5 అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పర్సనల్‌ విభాగం అధికారులు, వెల్ఫేర్‌ సెక్షన్‌ క్లరికల్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement