ములుగు: క్రిస్మస్ పండుగ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం అందించిన క్రిస్మస్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ గార్డెన్స్లో జిల్లా మైనార్టీ శాఖ తరఫున నిర్వహించిన కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై అర్హులకు కానుకలు అందజేశారు. కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర, సోదరీమణులకు శుభాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. క్రీస్తు పుట్టిన రోజు త్యాగానికి మారుపేరని, మానవాళి పాపాలను కడిగివేయాలని ఉద్దేశంతో తన రక్తాన్ని చిందించిన గొప్ప త్యాగశీలి అని గుర్తు చేశారు. క్రీస్తు చూపిన సన్మార్గంలో నడుస్తూ త్యాగనిరతితో సమాజానికి మేలు చేయాలని సూచించారు. ఐక్యంగా ఉంటూ సమాజానికి మంచి చేసే కార్యక్రమాలను చేపడదామని పిలుపునిచ్చారు. అనంతరం విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకటాపురం(ఎం) తహసీల్దార్ శివకుమార్, జిల్లా మైనార్టీ శాఖ సిబ్బంది రేణుక, ప్రజా ప్రతినిధులు, పాస్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
Breadcrumb
- HOME
Related news
-
ఎన్నాళ్లీ ఎదురుచూపులు..!
ఎస్ఎస్ తాడ్వాయి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లకు మూడు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని వేతనాలతో కొన్ని సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిసెంట్లు (టీఏ)గా పనిచేస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లోని కూలీలకు పనులు కల్పించి, బిల్లుల రికార్డు నమోదు చేయడంలో టీఏలు కీలకంగా వ్యవహరిస్తారు. మూడు నెలల నుంచి వేతనాలు రాక వారికి కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనుల పర్యవేక్షణ, పనుల ప్రదేశంలో కొలతలకు టెక్నికల్ అసిస్టెంట్లు నిత్యం వెళ్లాల్సి ఉంటుంది. వేతనాలు రాకపోవడంతో రవాణా ఖర్చులకు కూడా తీవ్ర ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. పెరిగిన పనిభారం.. జిల్లాలో 174 గ్రామ పంచాయతీలకు గాను 29 మంది టెక్నికల్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడటంతో ప్రస్తుతం పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లకు పనిభారం పెరిగింది. కొత్త జీపీలు ఏర్పాటైనా గత ప్రభుత్వం నూతనంగా టెక్నికల్ అసిస్టెంట్లను నియమించలేదు. ఉన్న టీఏలతోనే పనులు నెట్టుకొస్తున్నారు. వేసవికాలంలో గ్రామాల్లో వ్యవసాయ పనులు లేకపోవడంతో కూలీలు ఎక్కువగా ఉపాధి పనుల వైపు మొగ్గుచూపుతారు. జీపీల వారీగా టీఏల సంఖ్య తక్కువగా ఉండటంతో ఉన్న పని భారాన్ని వారిపై పడుతోంది. ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు పని ఒత్తిడిని అధిక మించినా.. సమయానికి వేతనాలు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మూడు నెలలుగా నిరీక్షణ.. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లు మూడు నెలలుగా వేతనాల కోసం నిరీక్షిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లకు సరైన సమయానికి వేతనాలు రాకపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వచ్చే కొద్దిపాటి వేతనంతోనే కుటుంబ పోషణ చూసుకునే టీఏలు, మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో అప్పుల పాలుకావాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మూడు నెలల పెండింగ్ వేతనాలతో పాటు ప్రతీ నెల వేతనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఇబ్బందులు పడుతున్నాం.. మూడు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నాం. ప్రతీ నెల వేతనాలు చెల్లిస్తే కుటుంబ పోషణ అ వసరాలకు ఉపయోగపడే వి. పనుల ప్రదేశానికి వెళ్లేందుకు రవాణా ఖర్చులు కూడా ఇబ్బందిగా మారా యి. టెక్నికల్ అసిస్టెంట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో పనిభారం పెరిగింది. వేతనాలు రాకపోవడంతో అప్పులు తెచ్చి అవసరాలు తీర్చుకుంటున్నాం. ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించాలి. – రాజ్కుమార్, టెక్నికల్ అసిస్టెంట్ ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్లకు అందని వేతనాలు కనీస అవసరాలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఇబ్బందులు పడుతున్న టీఏలు జిల్లాలో 29 మంది టెక్నికల్ ఉద్యోగులు మండలం జీపీల టీఏల సంఖ్య సంఖ్యములుగు 32 04 వెంకటాపురం (ఎం) 23 03 గోవిందరావుపేట 18 03 తాడ్వాయి 18 03 ఏటూరునాగారం 12 03 కన్నాయిగూడెం 11 03 మంగపేట 25 03 వాజేడు 17 04 వెంకటాపురం(కె) 18 03 మొత్తం 174 29 -
అవసరమైతేనే బయటకు రావాలి
కన్నాయిగూడెం: అత్యవసరమైతేనే బయటకు రావాలని ఎంసీహెచ్ వైద్యుడు ఎం.గిరి అన్నారు. మండలంలోని సర్వాయిలో శుక్రవారం డాక్టర్ గిరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చల్లని తాగునీరు, ఎనర్జీ ఇచ్చే ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం మంజూవాణి, హెల్త్ అసిస్టెంట్ లక్ష్మణ్, ఆశలు పాల్గొన్నారు. డీపీఓగా బాధ్యతల స్వీకరణములుగు: ములుగు జిల్లా పూర్తి అదనపు స్థాయి పంచాయతీ అధికారి (డీపీఓ)గా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ శ్రీనివాస్కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్త బదిలీల్లో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ములుగు డీపీఓ కొండా వెంకయ్య బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హనుమకొండ డీపీఓ జగదీశ్ నియమితులయ్యారు. వచ్చిరాగానే ఆయన ఆరోగ్యపరమైన కారణాలతో లాంగ్లీవ్పై వెళ్లారు. దీంతో డీఎల్పీఓగా ఉన్న స్వరూపను ఇన్చార్జ్ డీపీఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మూడు నెలల వ్యవధిలో స్వరూపను అనివార్య కారణాలతో కలెక్టర్ ఇలా త్రిపాఠి మూడు రోజుల క్రితం కమిషనరేట్కు సరేండర్ చేశారు. అదనపు బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్కుమార్ను కార్యాలయ సిబ్బంది, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ‘బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది’ములుగు: ఆదిలాబాద్ జిల్లా బాధ్యతలు మంత్రి సీతక్కకు అప్పగించినప్పుడే బీజేపీ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల ఓటమిభయం పట్టుకుందని డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. ఈ మేరకు మహబూబాబాద్ తరలివెళ్లే క్రమంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి సీతక్క, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, రావి శ్రీనివాస్లపై పాల్వాయి హరీష్బాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశసంపదను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్న మోదీ ప్రభుత్వానికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. హరీష్ బాబు తనవాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకో వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అ ధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేసిందని, గడిచిన 10 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం నిరుపేదల కోసం ఏం చేసిందో చెప్పాలని అడిగారు. ఆయన వెంట పార్టీ ముఖ్య సంఘాల నాయకులు ఉన్నారు. కరెంట్ ఉచ్చులకు తగిలి పాడిగేదెల మృతి ఏటూరునాగారం: మండలంలోని ముళ్లకట్ట గ్రామ శివారులో పంట చేనును కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన కరెంటు ఉచ్చుకు తగిలి నాలుగు పాడిగేదెలు మృతి చెందాయి. ఈ సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ముళ్లకట్ట గ్రామానికి చెందిన ముడుత రా మయ్య, సత్యంకు చెందిన నాలుగు పాడిగేదెలు కరెంటు ఉచ్చులకు తగిలి మృతి చెందాయి. పశువులు రోజు వారిలాగానే పంట పొలాలు, అటవీ ప్రాంతాలకు మేతకు వెళ్లాయి. గురువారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన గేదెలు రాకపోవడంతో వాటిని వెతుకుంటూ వెళ్లిన రైతులకు కరెంటు ఉచ్చులకు తగిలి మృతి చెందాయని బాధితులు బోరునావిలపించారు. సుమారు వాటి విలువ రూ. 2 లక్షల వరకు ఉంటుందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముగ్గురి అరెస్ట్ అడవిలోని జంతువులను వేటాడేందుకు అక్రమంగా విద్యుత్ వైరును అమర్చి 4 గేదెల మృతి కారణమైన ముల్లకట్ట గ్రామానికి చెందిన గడ్డం రమేష్, కొరిసే నర్సింహులు, మంతెన చిట్టిబాబులను అరెస్టు చేసినట్లు ఎస్సై జి.కృష్ణప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. విచారణలో జంతువులను వేటాడేందుకు కరెంటు వైరును అమర్చగా వాటికి గేదెలు తగిలి మృతి చెందినట్లు తెలిసిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
మానుకోట.. కాంగ్రెస్ కంచుకోట
జన జాతర సభలో జోష్ నింపిన సీఎం రేవంత్రెడ్డి ప్రసంగం ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో చూస్తా.. గెలిచే స్థానాల్లో మొదటి రెండు స్థానాలు ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ ఉంటాయి. ఇరు పార్లమెంట్ ఇన్చార్జ్లు పొంగులేటి, తుమ్మల ఇక్కడే ఉన్నారు. ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లో ఎవరు ఎక్కువ మెజార్టీ తెస్తారో చూస్తాం. ప్రజలను ఇబ్బందులు పెట్టి.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే నరేంద్ర మోదీ, ఆయనకు మద్దతుగా ఉన్న కేసీఆర్కు బుద్ధి చెప్పాల్సిందే. ఈ రెండు పార్టీలను ఓడించేందుకు మీరు (ప్రజలు) సిద్ధమేనా.. – సీఎం రేవంత్రెడ్డి సాక్షి, మహబూబాబాద్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపును కాంక్షిస్తూ శుక్రవారం మానుకోటలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ ప్రసంగం ఆద్యంతం పార్టీ శ్రేణులు, ప్రజల్లో జోష్ నింపుతూ సాగింది. సీఎం రేవంత్రెడ్డి మధ్యాహ్నం 3.15 గంటలకు మహబూబాబాద్ చేరుకున్నారు. అప్పటికే ఆయన అలసిపోవడంతో బస్సులో విశ్రాంతి తీసుకొని సాయంత్రం 5:16 గంటలలకు సభా వేదికపైకి వచ్చారు. 6:17 గంటల వరకు ప్రసంగం సాగింది. సీఎం వచ్చిన తర్వాత తొర్రూరు, డోర్నకల్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. అప్పటివరకు కాసేపు పొంగులేటి, తర్వాత తుమ్మలతో సీఎం ముచ్చటించారు. సీఎం వేదికపైకి వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్ పైకి వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. తర్వాత మానుకోట.. ఎప్పటికి కాంగ్రెస్ కంచుకోట.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగం ప్రారంభించి మొదటి మాటతోనే కార్యకర్తలు, ప్రజల్లో ఉత్తేజాన్ని నింపారు. బీజేపీ, బీఆర్ఎస్పై విమర్శలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను విమర్శించడమే లక్ష్యంగా సీఎం ప్రసంగం సాగింది. ముందుగా ప్రధాని మోదీ నుంచి మొదలు పెట్టి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి వరకు విమర్శలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ చేసిన పని ఏమీలేదని, బయ్యారం ఉక్క ఫ్యాక్టరీ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీ ఆలస్యం చేయడంతో గిరిజనులు నష్టపోయిన తీరును వివరించారు. పార్లమెంట్లో తెలంగాణను తక్కువ చేసి మాట్లాడిన ప్రధాని మోదీని ఎలా సమర్థిస్తారని కిషన్రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ఏ మొఖంతో ఓట్లు అడుగుతుందని చెప్పి అవునా.. కాదా.. అని ప్రజలతోనే చెప్పించారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించడం, బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు, కేసీఆర్ బిడ్డ కోసం రాష్ట్రాన్ని బీజేపీ కాళ్లముందు వేశారని విమర్శలు చేశారు. ‘ప్రభుత్వం కూలిపోతుంది.. పార్టీలు మారుతారు అన్న విషయంపై ఆషామాషీగా రాలేదని ఎన్నో ఎత్తుగడలతో వచ్చాం.. బీఆర్ఎస్ను తొక్కి వచ్చాం’ అని చెప్పడంతో.. ప్రజలనుంచి ప్రతిస్పందన వచ్చింది. జోష్ నింపుతూ ప్రసంగం ముఖ్యమంత్రి ప్రసంగం కార్యకర్తలు, ప్రజల్లో జోష్ను నింపుతూ సాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించామని, ఇప్పుడు మోదీని ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ చేసిన త్యాగం చెబుతూ.. అప్పటి ఎంపీలు సోనియాగాంధీకి బలిదానాల విషయం చెప్పిన తీరు.. ఆమె స్పందన, తల్లిగా అర్థం చేసుకుందని చెబుతూ.. ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ను కదిలించారు. పదేళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ ఏమీ చేయలేదని చెప్పి.. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు డబుల్ బెడ్రూం ఇళ్లు, రైతు రుణమాఫీ, ఉద్యోగాల నియామకం మొదలైన అంశాలను ప్రస్తావించారు. అదే తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేశామని చెప్పి ప్రజలతో చెప్పించారు. ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయడంతో సభ ముందున్న వారందరూ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అయితే ముందుగా కుల సంఘాల నాయకులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల ప్రసంగాలు మొదలుకొని సీఎం ప్రసంగం వరకు అభ్యర్థి బలరాంనాయక్ స్టేజీకి అటు చివర నుంచి ఇటు చివరి వరకు నడుస్తూ.. ప్రజలకు అభివాదం చేయడం... తనను గెలిపించాలని చెప్పకనే చెప్పినట్లు సంకేతంగా మారింది. మంత్రులు ఏమన్నారంటే.. బీజేపీ, బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు కేసీఆర్ను టార్గెట్ చేస్తూ మాట్లాడిన మంత్రులు చేతులు ఊపుతూ.. దండం పెట్టే పనిలో అభ్యర్థి బలరాంనాయక్ కొనసాగుతున్న నామినేషన్ల పర్వం మానుకోటలో రెండో రోజు నాలుగు, వరంగల్లో మూడు నామినేషన్లుసీఎం పర్యటన ఇలా.. 3.12 గంటలకు హెలికాప్టర్ ల్యాండింగ్ 3.15 నుంచి 5.14వరకు సీఎం రేవంత్రెడ్డి విశ్రాంతి 5.16 గంటలకు సభాస్థలికి చేరుకున్న సీఎం 5.51 గంటలకు సీఎం ప్రసంగం ప్రారంభం 6.17 గంటలకు ప్రసంగం ముగిసింది 6.18 గంటలకు మానుకోట ప్రజలకు అభివాదం చేశారు 6.25 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్లారు.8లోu -
జనజీవన స్రవంతిలో కలవండి
ములుగు: మావోయిస్టు జీవితాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ డాక్టర్ శబరీష్ సూచించారు. ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగళ్లపల్లి గ్రామానికి చెందిన పుల్లూరు నాగరాజు అలియాస్ జగత్, సీపీఐ మావోయిస్టు పార్టీ రెండో సీఆర్సీ ఏ సెక్షన్ కమాండర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బూర్గంపాడు గ్రామానికి చెందిన నూప భీమా అలియాస్ సంజు, రెండో సీఆర్సీ పీపీసీఎం/ఏసీఎం భీమా భార్య సోనిలు పోలీసుల ముందు లొంగిపోయారు. కాగా, వారిపై ఉన్న నగదు రివార్డు మొత్తాన్ని ములుగు జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో డీడీ రూపంగా ఎస్పీ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం కల్పిస్తున్న భరోసాతో చాలామంది లొంగిపోతున్నట్లుగా వాగ్మూలం ఇచ్చారన్నారు. కాలం చెల్లిన సిద్ధాంతాలకు ఎవరూ ఆకర్షితులు కావొద్దని సూచించారు. ఎస్పీ వెంట 39వ బెటాలియన్ కమాండెంట్ రాజేష్ తివారి, ములుగు డీఎస్పీ రవీందర్ ఉన్నారు. ధైర్యంగా ఓటుహక్కును వినియోగించుకోవాలి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం ప్రజల్లో ఎన్నికలపై అవగాహాన కల్పిస్తూ సీఆర్పీఎఫ్ బలగాలతో జిల్లాకేంద్రంలో ప్రధాన రహదారి వెంబడి ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మావోయిస్టుల నుంచి ఓటర్లు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ఓటు హక్కు అనేది ఎన్నికల ప్రక్రియపై సానుకూల సందేశం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ సదానందం, డీఎస్పీ రవీందర్, సీఐలు మేకల రంజిత్కుమార్, శంకర్, ఆర్ఐ ఆపరేషన్స్ సంతోష్, ఎస్సైలు రాజు, కమలాకర్, వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రామాలయంలో ఘనంగా పుష్పయాగం
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని రామాలయంలో శుక్రవారం రాత్రి నాఖబలి (పుష్పయాగం) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు ముక్కామల వెంకట నారాయణ శర్మ, ఎల్లాప్రగడ మణికంఠ శర్మ, ఎల్లాప్రగడ నాగేశ్వరరావు శర్మలు ఉదయం పూర్ణాహుతి, బలిహరణ కార్యక్రమాన్ని ప్రత్యేక వేదమంత్రాలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి.. ఐదురోజుల సీతారాముల కల్యాణోత్సవంలో భాగంగా నాలుగవ రోజు శుక్రవారం రామాలయంలో నాఖబలి (పుష్పయాగం) కార్యక్రమాన్ని వేదపండితులు వెంకటనారాయణ, మణికంఠశర్మలు నిర్వహించారు. ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి రంగులతో ముగ్గులు వేసి పూజలు చేశారు. 12 రకాల పూలతో శ్రీ సీతారామ దేవతమూర్తులకు పుష్పార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. 12 రకాల నైవేద్యాలను స్వామివారికి సమర్పించారు. నాఖబలి కార్యక్రమాన్ని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమం భక్తులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. రాముడి విగ్రహంపై సూర్యకిరణాలు.. ఏటూరునాగారం మండల కేంద్రంలోని సీతా రామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం ఉద యం 6.37 నిమిషాలకు స్వామి వారి అలంకరణ పూర్తయిన అనంతరం సూర్యకిరణాలు నేరుగా రాముడి నుదిటిపై పడడం కనిపించింది. ఈ అద్భుతాన్ని అర్చకుడు నాగేశ్వరరావు శర్మ గమనించాడు. అయోధ్యలో శ్రీ బాలరాముడు ప్రతిష్ఠాపన అనంతరం రామాలయాల్లో ఇలా జరగడం ఒక విశేషమన్నారు. పైగా శ్రీరాముడికి జరిగిన కల్యాణం అనంతరం ఈ విధంగా కనిపించడం మరో విశేషమన్నారు.
Related News by category
-
రామాలయంలో ఘనంగా పుష్పయాగం
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని రామాలయంలో శుక్రవారం రాత్రి నాఖబలి (పుష్పయాగం) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు ముక్కామల వెంకట నారాయణ శర్మ, ఎల్లాప్రగడ మణికంఠ శర్మ, ఎల్లాప్రగడ నాగేశ్వరరావు శర్మలు ఉదయం పూర్ణాహుతి, బలిహరణ కార్యక్రమాన్ని ప్రత్యేక వేదమంత్రాలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి.. ఐదురోజుల సీతారాముల కల్యాణోత్సవంలో భాగంగా నాలుగవ రోజు శుక్రవారం రామాలయంలో నాఖబలి (పుష్పయాగం) కార్యక్రమాన్ని వేదపండితులు వెంకటనారాయణ, మణికంఠశర్మలు నిర్వహించారు. ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి రంగులతో ముగ్గులు వేసి పూజలు చేశారు. 12 రకాల పూలతో శ్రీ సీతారామ దేవతమూర్తులకు పుష్పార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. 12 రకాల నైవేద్యాలను స్వామివారికి సమర్పించారు. నాఖబలి కార్యక్రమాన్ని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమం భక్తులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. రాముడి విగ్రహంపై సూర్యకిరణాలు.. ఏటూరునాగారం మండల కేంద్రంలోని సీతా రామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం ఉద యం 6.37 నిమిషాలకు స్వామి వారి అలంకరణ పూర్తయిన అనంతరం సూర్యకిరణాలు నేరుగా రాముడి నుదిటిపై పడడం కనిపించింది. ఈ అద్భుతాన్ని అర్చకుడు నాగేశ్వరరావు శర్మ గమనించాడు. అయోధ్యలో శ్రీ బాలరాముడు ప్రతిష్ఠాపన అనంతరం రామాలయాల్లో ఇలా జరగడం ఒక విశేషమన్నారు. పైగా శ్రీరాముడికి జరిగిన కల్యాణం అనంతరం ఈ విధంగా కనిపించడం మరో విశేషమన్నారు. -
మానుకోట.. కాంగ్రెస్ కంచుకోట
జన జాతర సభలో జోష్ నింపిన సీఎం రేవంత్రెడ్డి ప్రసంగం ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో చూస్తా.. గెలిచే స్థానాల్లో మొదటి రెండు స్థానాలు ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ ఉంటాయి. ఇరు పార్లమెంట్ ఇన్చార్జ్లు పొంగులేటి, తుమ్మల ఇక్కడే ఉన్నారు. ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లో ఎవరు ఎక్కువ మెజార్టీ తెస్తారో చూస్తాం. ప్రజలను ఇబ్బందులు పెట్టి.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే నరేంద్ర మోదీ, ఆయనకు మద్దతుగా ఉన్న కేసీఆర్కు బుద్ధి చెప్పాల్సిందే. ఈ రెండు పార్టీలను ఓడించేందుకు మీరు (ప్రజలు) సిద్ధమేనా.. – సీఎం రేవంత్రెడ్డి సాక్షి, మహబూబాబాద్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపును కాంక్షిస్తూ శుక్రవారం మానుకోటలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ ప్రసంగం ఆద్యంతం పార్టీ శ్రేణులు, ప్రజల్లో జోష్ నింపుతూ సాగింది. సీఎం రేవంత్రెడ్డి మధ్యాహ్నం 3.15 గంటలకు మహబూబాబాద్ చేరుకున్నారు. అప్పటికే ఆయన అలసిపోవడంతో బస్సులో విశ్రాంతి తీసుకొని సాయంత్రం 5:16 గంటలలకు సభా వేదికపైకి వచ్చారు. 6:17 గంటల వరకు ప్రసంగం సాగింది. సీఎం వచ్చిన తర్వాత తొర్రూరు, డోర్నకల్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. అప్పటివరకు కాసేపు పొంగులేటి, తర్వాత తుమ్మలతో సీఎం ముచ్చటించారు. సీఎం వేదికపైకి వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్ పైకి వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. తర్వాత మానుకోట.. ఎప్పటికి కాంగ్రెస్ కంచుకోట.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగం ప్రారంభించి మొదటి మాటతోనే కార్యకర్తలు, ప్రజల్లో ఉత్తేజాన్ని నింపారు. బీజేపీ, బీఆర్ఎస్పై విమర్శలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను విమర్శించడమే లక్ష్యంగా సీఎం ప్రసంగం సాగింది. ముందుగా ప్రధాని మోదీ నుంచి మొదలు పెట్టి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి వరకు విమర్శలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ చేసిన పని ఏమీలేదని, బయ్యారం ఉక్క ఫ్యాక్టరీ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీ ఆలస్యం చేయడంతో గిరిజనులు నష్టపోయిన తీరును వివరించారు. పార్లమెంట్లో తెలంగాణను తక్కువ చేసి మాట్లాడిన ప్రధాని మోదీని ఎలా సమర్థిస్తారని కిషన్రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ఏ మొఖంతో ఓట్లు అడుగుతుందని చెప్పి అవునా.. కాదా.. అని ప్రజలతోనే చెప్పించారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించడం, బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు, కేసీఆర్ బిడ్డ కోసం రాష్ట్రాన్ని బీజేపీ కాళ్లముందు వేశారని విమర్శలు చేశారు. ‘ప్రభుత్వం కూలిపోతుంది.. పార్టీలు మారుతారు అన్న విషయంపై ఆషామాషీగా రాలేదని ఎన్నో ఎత్తుగడలతో వచ్చాం.. బీఆర్ఎస్ను తొక్కి వచ్చాం’ అని చెప్పడంతో.. ప్రజలనుంచి ప్రతిస్పందన వచ్చింది. జోష్ నింపుతూ ప్రసంగం ముఖ్యమంత్రి ప్రసంగం కార్యకర్తలు, ప్రజల్లో జోష్ను నింపుతూ సాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించామని, ఇప్పుడు మోదీని ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ చేసిన త్యాగం చెబుతూ.. అప్పటి ఎంపీలు సోనియాగాంధీకి బలిదానాల విషయం చెప్పిన తీరు.. ఆమె స్పందన, తల్లిగా అర్థం చేసుకుందని చెబుతూ.. ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ను కదిలించారు. పదేళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ ఏమీ చేయలేదని చెప్పి.. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు డబుల్ బెడ్రూం ఇళ్లు, రైతు రుణమాఫీ, ఉద్యోగాల నియామకం మొదలైన అంశాలను ప్రస్తావించారు. అదే తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేశామని చెప్పి ప్రజలతో చెప్పించారు. ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయడంతో సభ ముందున్న వారందరూ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అయితే ముందుగా కుల సంఘాల నాయకులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల ప్రసంగాలు మొదలుకొని సీఎం ప్రసంగం వరకు అభ్యర్థి బలరాంనాయక్ స్టేజీకి అటు చివర నుంచి ఇటు చివరి వరకు నడుస్తూ.. ప్రజలకు అభివాదం చేయడం... తనను గెలిపించాలని చెప్పకనే చెప్పినట్లు సంకేతంగా మారింది. మంత్రులు ఏమన్నారంటే.. బీజేపీ, బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు కేసీఆర్ను టార్గెట్ చేస్తూ మాట్లాడిన మంత్రులు చేతులు ఊపుతూ.. దండం పెట్టే పనిలో అభ్యర్థి బలరాంనాయక్ కొనసాగుతున్న నామినేషన్ల పర్వం మానుకోటలో రెండో రోజు నాలుగు, వరంగల్లో మూడు నామినేషన్లుసీఎం పర్యటన ఇలా.. 3.12 గంటలకు హెలికాప్టర్ ల్యాండింగ్ 3.15 నుంచి 5.14వరకు సీఎం రేవంత్రెడ్డి విశ్రాంతి 5.16 గంటలకు సభాస్థలికి చేరుకున్న సీఎం 5.51 గంటలకు సీఎం ప్రసంగం ప్రారంభం 6.17 గంటలకు ప్రసంగం ముగిసింది 6.18 గంటలకు మానుకోట ప్రజలకు అభివాదం చేశారు 6.25 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్లారు.8లోu -
ఎన్నాళ్లీ ఎదురుచూపులు..!
ఎస్ఎస్ తాడ్వాయి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లకు మూడు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని వేతనాలతో కొన్ని సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిసెంట్లు (టీఏ)గా పనిచేస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లోని కూలీలకు పనులు కల్పించి, బిల్లుల రికార్డు నమోదు చేయడంలో టీఏలు కీలకంగా వ్యవహరిస్తారు. మూడు నెలల నుంచి వేతనాలు రాక వారికి కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనుల పర్యవేక్షణ, పనుల ప్రదేశంలో కొలతలకు టెక్నికల్ అసిస్టెంట్లు నిత్యం వెళ్లాల్సి ఉంటుంది. వేతనాలు రాకపోవడంతో రవాణా ఖర్చులకు కూడా తీవ్ర ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. పెరిగిన పనిభారం.. జిల్లాలో 174 గ్రామ పంచాయతీలకు గాను 29 మంది టెక్నికల్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడటంతో ప్రస్తుతం పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లకు పనిభారం పెరిగింది. కొత్త జీపీలు ఏర్పాటైనా గత ప్రభుత్వం నూతనంగా టెక్నికల్ అసిస్టెంట్లను నియమించలేదు. ఉన్న టీఏలతోనే పనులు నెట్టుకొస్తున్నారు. వేసవికాలంలో గ్రామాల్లో వ్యవసాయ పనులు లేకపోవడంతో కూలీలు ఎక్కువగా ఉపాధి పనుల వైపు మొగ్గుచూపుతారు. జీపీల వారీగా టీఏల సంఖ్య తక్కువగా ఉండటంతో ఉన్న పని భారాన్ని వారిపై పడుతోంది. ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు పని ఒత్తిడిని అధిక మించినా.. సమయానికి వేతనాలు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మూడు నెలలుగా నిరీక్షణ.. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లు మూడు నెలలుగా వేతనాల కోసం నిరీక్షిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లకు సరైన సమయానికి వేతనాలు రాకపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వచ్చే కొద్దిపాటి వేతనంతోనే కుటుంబ పోషణ చూసుకునే టీఏలు, మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో అప్పుల పాలుకావాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మూడు నెలల పెండింగ్ వేతనాలతో పాటు ప్రతీ నెల వేతనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఇబ్బందులు పడుతున్నాం.. మూడు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నాం. ప్రతీ నెల వేతనాలు చెల్లిస్తే కుటుంబ పోషణ అ వసరాలకు ఉపయోగపడే వి. పనుల ప్రదేశానికి వెళ్లేందుకు రవాణా ఖర్చులు కూడా ఇబ్బందిగా మారా యి. టెక్నికల్ అసిస్టెంట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో పనిభారం పెరిగింది. వేతనాలు రాకపోవడంతో అప్పులు తెచ్చి అవసరాలు తీర్చుకుంటున్నాం. ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించాలి. – రాజ్కుమార్, టెక్నికల్ అసిస్టెంట్ ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్లకు అందని వేతనాలు కనీస అవసరాలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఇబ్బందులు పడుతున్న టీఏలు జిల్లాలో 29 మంది టెక్నికల్ ఉద్యోగులు మండలం జీపీల టీఏల సంఖ్య సంఖ్యములుగు 32 04 వెంకటాపురం (ఎం) 23 03 గోవిందరావుపేట 18 03 తాడ్వాయి 18 03 ఏటూరునాగారం 12 03 కన్నాయిగూడెం 11 03 మంగపేట 25 03 వాజేడు 17 04 వెంకటాపురం(కె) 18 03 మొత్తం 174 29 -
అవసరమైతేనే బయటకు రావాలి
కన్నాయిగూడెం: అత్యవసరమైతేనే బయటకు రావాలని ఎంసీహెచ్ వైద్యుడు ఎం.గిరి అన్నారు. మండలంలోని సర్వాయిలో శుక్రవారం డాక్టర్ గిరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చల్లని తాగునీరు, ఎనర్జీ ఇచ్చే ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం మంజూవాణి, హెల్త్ అసిస్టెంట్ లక్ష్మణ్, ఆశలు పాల్గొన్నారు. డీపీఓగా బాధ్యతల స్వీకరణములుగు: ములుగు జిల్లా పూర్తి అదనపు స్థాయి పంచాయతీ అధికారి (డీపీఓ)గా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ శ్రీనివాస్కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్త బదిలీల్లో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ములుగు డీపీఓ కొండా వెంకయ్య బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హనుమకొండ డీపీఓ జగదీశ్ నియమితులయ్యారు. వచ్చిరాగానే ఆయన ఆరోగ్యపరమైన కారణాలతో లాంగ్లీవ్పై వెళ్లారు. దీంతో డీఎల్పీఓగా ఉన్న స్వరూపను ఇన్చార్జ్ డీపీఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మూడు నెలల వ్యవధిలో స్వరూపను అనివార్య కారణాలతో కలెక్టర్ ఇలా త్రిపాఠి మూడు రోజుల క్రితం కమిషనరేట్కు సరేండర్ చేశారు. అదనపు బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్కుమార్ను కార్యాలయ సిబ్బంది, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ‘బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది’ములుగు: ఆదిలాబాద్ జిల్లా బాధ్యతలు మంత్రి సీతక్కకు అప్పగించినప్పుడే బీజేపీ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల ఓటమిభయం పట్టుకుందని డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. ఈ మేరకు మహబూబాబాద్ తరలివెళ్లే క్రమంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి సీతక్క, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, రావి శ్రీనివాస్లపై పాల్వాయి హరీష్బాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశసంపదను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్న మోదీ ప్రభుత్వానికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. హరీష్ బాబు తనవాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకో వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అ ధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేసిందని, గడిచిన 10 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం నిరుపేదల కోసం ఏం చేసిందో చెప్పాలని అడిగారు. ఆయన వెంట పార్టీ ముఖ్య సంఘాల నాయకులు ఉన్నారు. కరెంట్ ఉచ్చులకు తగిలి పాడిగేదెల మృతి ఏటూరునాగారం: మండలంలోని ముళ్లకట్ట గ్రామ శివారులో పంట చేనును కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన కరెంటు ఉచ్చుకు తగిలి నాలుగు పాడిగేదెలు మృతి చెందాయి. ఈ సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ముళ్లకట్ట గ్రామానికి చెందిన ముడుత రా మయ్య, సత్యంకు చెందిన నాలుగు పాడిగేదెలు కరెంటు ఉచ్చులకు తగిలి మృతి చెందాయి. పశువులు రోజు వారిలాగానే పంట పొలాలు, అటవీ ప్రాంతాలకు మేతకు వెళ్లాయి. గురువారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన గేదెలు రాకపోవడంతో వాటిని వెతుకుంటూ వెళ్లిన రైతులకు కరెంటు ఉచ్చులకు తగిలి మృతి చెందాయని బాధితులు బోరునావిలపించారు. సుమారు వాటి విలువ రూ. 2 లక్షల వరకు ఉంటుందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముగ్గురి అరెస్ట్ అడవిలోని జంతువులను వేటాడేందుకు అక్రమంగా విద్యుత్ వైరును అమర్చి 4 గేదెల మృతి కారణమైన ముల్లకట్ట గ్రామానికి చెందిన గడ్డం రమేష్, కొరిసే నర్సింహులు, మంతెన చిట్టిబాబులను అరెస్టు చేసినట్లు ఎస్సై జి.కృష్ణప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. విచారణలో జంతువులను వేటాడేందుకు కరెంటు వైరును అమర్చగా వాటికి గేదెలు తగిలి మృతి చెందినట్లు తెలిసిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
విద్యుత్ సిబ్బందికి శిక్షణ
ఏటూరునాగారం: నాణ్యమైన విద్యుత్ సరఫరా, సమస్యల నివారణపై విద్యుత్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మన్సూర్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జేఎల్ఎం, ఏఎల్ఎం, లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, సీనియర్ లైన్మెన్, ఫోర్మెన్లకు శిక్షణ, అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వినియోగదారులతో మర్యాదగా మట్లాడుతూ విధులు, బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ నాగేశ్వరరావు, ఏడీఈ సుధాకర్, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
నేనే కోచ్ అయివుంటే.. అతడికి జట్టులో నో ఛాన్స్: సెహ్వాగ్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement