యాదగిరిగుట్ట: కార్తీకమాసాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో దీపారాధన నిర్వహించారు. భక్తులు ప్రమిదలు కొనుగోలు చేసి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించారు.నాగుల చవితి సందర్భంగా మొదటి ఘాట్ రోడ్డులో ఉన్న నాగదేవత పుట్ట వద్ద పూజలు చేశారు. అదే విధంగా ప్రధానాలయంలో ఊంజలి సేవోత్సవం కనులపండువగా నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి సేవను ఆలయ మాఢ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అధిష్టించి ఊంజలి సేవ చేపట్టారు. దీంతో పాటు ఆలయ ముఖ మండపం, ప్రాకార మండపంలో సుదర్శనహోమం, నిత్యకల్యాణం, జోడు సేవోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు.
యాదాద్రిలో కార్తీక దీపారాధన
Published Sat, Nov 18 2023 1:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement