ఓ మహిళా.. జర పదిలం
రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ప్రభుత్వం కల్పించింది. దీంతో సందట్లో సడేమియాలా చిల్లర దొంగలు చేతివాటం చూపుతున్నారు.
9లోu
శుక్రవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 2023
8లోu
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి ఎన్నికై న నలుగురు గురువారం శాసనసభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్బాబు బీజేపీ నుంచి ఎన్నికై న విషయం తెలిసిందే. ప్రొటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారానికి నిరాకరించి దూరంగా ఉన్నారు. గురువారం స్పీకర్ ప్రసాద్కుమార్ సమక్షంలో అసెంబ్లీలో ప్రమాణం చేశారు. ముగ్గురు తెలుగులో, రామారావు పటేల్ హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. – భైంసాటౌన్/నిర్మల్చైన్గేట్
న్యూస్రీల్
శాసనసభ్యుడిగా ఎన్నికై న నేను..