బోధన్: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వీరశైవ జంగమ, లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో కొలువైన వీరశైవుల ఆరాధ్యదైవం మన్మథ స్వామి పుణ్యక్షేత దర్శనానికి 14 వ మహాపాదయాత్ర ప్రారంభమైంది. పట్టణంలోని జంగమగల్లీలో ఉన్న వీరశైవుల పురాణే మఠంలో శివపార్వతులు, మన్మథస్వామి చిత్రపటాలకు సో మవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోట గిరి మండలంలోని సుంకినికి చెందిన వీరశైవుల గురువు సిద్ధేశ్వర స్వామి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడినుంచి ఏకచక్రేశ్వరాలయానికి చేరు కుని శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. సమాజ్ ప్రతినిధులు కర్నె హన్మంత్రావు, నర్సింగ్ అప్ప, లక్ష్మణ్ పటేల్, సంతోష్ మహరాజ్, శంకరప్ప, రాజేందర్కుమార్, విఠలప్ప, పురాణే అజయ్కుమార్, దిలీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మన్మథస్వామి దర్శనానికి పాదయాత్ర ప్రారంభం
Published Tue, Nov 14 2023 12:58 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement