1.25 టీఎంసీలు ప్రాజెక్టుకు చేరాలి | Sakshi
Sakshi News home page

1.25 టీఎంసీలు ప్రాజెక్టుకు చేరాలి

Published Wed, Nov 15 2023 12:28 AM

- - Sakshi

రాళ్లపాడు ప్రాజెక్టుకు సోమశిల ప్రాజెక్టు నుంచి 1.25 టీఎంసీలు విడుదల చేస్తున్నట్లు అధికారు లు లెక్కల్లో చూపుతున్నారు. ప్రాజెక్ట్‌కు పూర్తిస్థాయిలో నీరు చేరడం లేదు. ఈ విషయంపై అనేక పర్యాయాలు చర్చించినా ఫలితం లేదు. కేటాయించిన 1.25 టీఎంసీలు ప్రాజెక్ట్‌కు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గంలో మరమ్మతులకు గురైన అనేక చెరువులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలి. – మానుగుంట

మహీధర్‌రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే

Advertisement
Advertisement